Visakhapatnam
విశాఖ గో మాంసం కేసులో బిగ్ ట్విస్ట్
విశాఖ కేంద్రంగా వెలుగులోకి వచ్చిన గో మాంసం అక్రమ రవాణా కేసులో కీలక మలుపు తిరిగింది. భారీగా గో మాంసం పట్టుబడినప్పటికీ, టీడీపీ నేత సుబ్రహ్మణ్యం గుప్తాను పోలీసులు కాపాడుతున్నారంటూ తీవ్ర ఆరోపణలు ...
విశాఖ KGHలో అగ్ని ప్రమాదం.. రోగులు వార్డులకు షిఫ్ట్
విశాఖలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ (KGH) కార్డియాలజీ విభాగంలో శనివారం ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. డేటా ఎంట్రీ రూమ్ నుంచి అకస్మాత్తుగా పొగలు రావడం సిబ్బంది గమనించడంతో వెంటనే అలర్ట్ అయ్యారు. ...
కాలువలో చిన్నారి శరీర భాగాలు.. విశాఖలో అమానుషం
విశాఖ (Visakhapatnam) నగరంలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. కంచరపాలెం పోలీస్స్టేషన్ పరిధిలోని ఒక కాలువ (Drain)లో చిన్నారి శరీర భాగాలు (Child Body Parts) లభ్యమవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. చేతులు, ...
విశాఖ సీఐఐ సదస్సు.. కానరాని దిగ్గజాలు
విశాఖ సీఐఐ సమ్మిట్ (Visakha CII Summit). 40 సంవత్సరాల అనుభవం కలిగిన సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఆధ్వర్యంలో విశాఖపట్నం (Visakhapatnam)లో నిర్వహించిన 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు శనివారం ముగిసింది. ...
విశాఖలో గుట్టలుగా గోమాంసం.. వెలుగులోకి సంచలన విషయాలు (Videos)
ఏపీ (Andhra Pradesh)కి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా మారాల్సిన విశాఖపట్నం (Visakhapatnam) గో మాంసం (Cow Meat) అక్రమ రవాణా (Illegal Transportation)కు కేంద్రంగా మారడం అక్కడి సంచలనంగా మారింది. ఒకటి కాదు, రెండు ...
Drug mafia thriving under coalition rule, frames student leader YSRCP exposes scripted arrest
YSRCP criticised the coalition regime for turningAndhra Pradesh into a drug hub, allowing ganja, cocaine, and synthetic drugs tospread across the state. Instead of ...
జగన్ కష్టాన్ని చంద్రబాబు చోరీ చేశాడా..? డేటా సెంటర్ వాస్తవాలు
విశాఖపట్టణానికి (Visakhapatnam) డేటా సెంటర్ (Data Center) వస్తోంది. ఢిల్లీ (Delhi)లో అట్టహాసంగా దీనికి సంబంధించిన కార్యక్రమం జరిగింది. ఏపీ (AP) సీఎం చంద్రబాబు (Chandrababu) ఆయన తనయుడు, మంత్రి లోకేష్ (Lokesh) ...
వన్డే క్రికెట్లో ఆస్ట్రేలియా ఆధిపత్యం..టాప్ 5 ఛేజింగ్స్లో నాలుగు రికార్డులు వారివే!
ప్రస్తుతం భారతదేశం (India)లో జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో ఆస్ట్రేలియా మహిళల జట్టు (Women’s ODI World Cup) చరిత్ర సృష్టించింది. విశాఖపట్నం (Visakhapatnam)లో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్లో టీమిండియాపై మరోసారి ...
స్మృతి మంధాన వరల్డ్ రికార్డు
టీమిండియా (Team India) స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) అరుదైన ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఒక క్యాలెండర్ ఏడాదిలో వన్డేల్లో వెయ్యి పరుగులను పూర్తి చేసిన తొలి మహిళా బ్యాటర్గా ...
ఛలో నర్సీపట్నం.. వైసీపీ ‘ప్లాన్-బీ’
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి నేడు ఉమ్మడి విశాఖ జిల్లాల్లో పర్యటించనున్నారు. తాడేపల్లి నుంచి మాజీ సీఎం బయల్దేరారు. జగన్ పర్యటనపై భారీ ఆసక్తి నెలకొంది. ప్రారంభంలో పర్యటనకు ...















