Vijayanagaram

ఈఏపీసెట్-2026 ఫలితాలు.. గుంటూరుదే తొలి ర్యాంక్

ఈఏపీసెట్-2026 ఫలితాలు.. గుంటూరుదే తొలి ర్యాంక్

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ ఈఏపీ సెట్-2026) (AP EAPCET-2026) ఫలితాలను జేఎన్‌టీయూ కాకినాడ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ (Prasad) విడుదల చేశారు. ...

గిరిజ‌న మంత్రికి చేదు అనుభ‌వం.. చుట్టుముట్టిన జెడ్పీటీసీలు

గిరిజ‌న మంత్రికి చేదు అనుభ‌వం.. చుట్టుముట్టిన జెడ్పీటీసీలు

ఇటీవ‌ల మ‌న్యం (Manyam) జిల్లా ప‌రిధిలో చోటుచేసుకుంటున్న ప‌చ్చ కామెర్ల మ‌ర‌ణాలు, విష జ్వ‌రాల‌పై గిరిజ‌న (Tribal) సంక్షేమ శాఖ మంత్రి చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపాయి. పిల్ల‌ల‌కు జ్వ‌రం వ‌స్తే ...

ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే ఆంధ్రానే అమ్మాలి - మంత్రి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌

‘ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే.. ఆంధ్రానే అమ్మాలి’

కూట‌మి ప్ర‌భుత్వ‌ (Coalition Government) సూపర్ సిక్స్ (Super Six) హామీల్లో (Promises) భాగమైన ఆడబిడ్డ నిధి (Aadabidda Nidhi) పథకం (Scheme)పై ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు ...

రెడ్డి భవానీకి వైఎస్ జగన్ శుభాకాంక్షలు

రెడ్డి భవానీకి వైఎస్ జగన్ శుభాకాంక్షలు

ఆసియా యూత్ అండ్ జూనియర్ ఛాంపియన్‌షిప్‌ (Asia Youth And Junior Championship)లో బంగారు పతకం సాధించిన రెడ్డి భవానీ (Reddy Bhavani)కి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ...

బొత్సకు అస్వస్థత.. టీడీపీ త‌ప్పుడు ప్ర‌చారంపై ఫైర్‌

బొత్సకు అస్వస్థత.. టీడీపీ త‌ప్పుడు ప్ర‌చారంపై ఫైర్‌

వైసీపీ సీనియ‌ర్ నేత‌ (YSRCP Senior Leader), శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) తీవ్ర అస్వస్థతకు (Severe Illness) గురయ్యారు. వైసీపీ నిర్వహించిన ‘వెన్నుపోటు దినం’ (Vennupotu Day) ...

దారుణం.. కారు లాక్ పడి నలుగురు చిన్నారులు మృతి

దారుణం.. కారు లాక్ పడి నలుగురు చిన్నారులు మృతి

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా కంటోన్మెంట్ మండలంలోని ద్వారపూడి గ్రామంలో ఆదివారం హృదయవిదారక సంఘటన చోటుచేసుకుంది. నలుగురు చిన్నారులు కారు లాక్‌లో చిక్కుకుని ఊపిరాడక మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని ...