Vaikunta Ekadasi

వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం.. ఆల‌యాల‌కు పోటెత్తిన భ‌క్తులు

వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం.. ఆల‌యాల‌కు పోటెత్తిన భ‌క్తులు

వైకుంఠ ఏకాదశి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా భక్తులు దేవాలయాలకు పోటెత్తారు. తెలుగు రాష్టాల్లోని ఆల‌యాల‌న్నీ భ‌క్తుల‌తో కిట‌కిట‌లాడుతున్నాయి. తిరుమల, యాదగిరిగుట్ట‌, భద్రాచ‌లం, ద్వారకా తిరుమలకు భక్తులు పెద్ద సంఖ్య‌లో హాజ‌ర‌య్యారు. గోవింద నామస్మరణలతో తిరుమ‌ల ...

తొక్కిసలాట ఘ‌ట‌న‌.. టీటీడీకి మ‌ద్ద‌తుగా చింతామోహన్ వ్యాఖ్య‌లు

తొక్కిసలాట ఘ‌ట‌న‌.. టీటీడీకి మ‌ద్ద‌తుగా చింతామోహన్ వ్యాఖ్య‌లు

వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్ల జారీ సందర్భంగా తిరుమలలో జరిగిన తొక్కిసలాటపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ ఘటనపై టీటీడీ వైఫల్యం ...

రేపు తిరుమ‌ల‌కు సీఎం రేవంత్ రెడ్డి

రేపు తిరుమ‌ల‌కు సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు తిరుమల తిరుపతిని సందర్శించనున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శించుకోనున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కారణంగా ఇప్పటికే టీటీడీ ...

జ‌నవరి 7న బ్రేక్ దర్శనాలు రద్దు

జ‌నవరి 7న బ్రేక్ దర్శనాలు రద్దు

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో 2025 జనవరి 7న బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. ...

శ్రీ‌వారి భక్తులకు కీలక సమాచారం.. ఆ 10 రోజులు టోకెన్లు ఉంటేనే ద‌ర్శ‌నం

శ్రీ‌వారి భక్తులకు కీలక సమాచారం.. ఆ 10 రోజులు టోకెన్లు ఉంటేనే ద‌ర్శ‌నం

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూత‌న చైర్మన్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ భక్తుల కోసం అనేక మార్పులు చేస్తున్నారు. ప్రత్యేకంగా, జనవరి 10 నుంచి 19 వరకు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలను ...