Uttar Pradesh

దీపాల వెలుగులోనూ చీకట్లోనే పేదల జీవితం!

దీపాల వెలుగులోనూ చీకట్లోనే పేదల జీవితం!

దీపావళి పండగ సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఒకేసారి 22.23 లక్షలకుపైగా దీపాలు వెలిగించి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. ఈ ఘనతతో నగరం పేరు ...

పంట వ్యర్థాలు తగలబెట్టే రైతులను జైలుకు పంపండి - సుప్రీంకోర్టు

పంట వ్యర్థాలు తగలబెట్టే రైతులను జైలుకు పంపండి – సుప్రీంకోర్టు

పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, మరియు రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో రైతులు (Farmers) పంట వ్యర్ధాలను (Crop Wastes) తగలబెడుతూ ఉంటారు.ఈ ప్రకియ ద్వారా భారీగా వాయు కాలుష్యం జరుగుతుంది. దీనికి కారణమవుతున్న ...

హనీమూన్‌లో భర్తను చంపిన భార్య

హనీమూన్‌లో భర్తను చంపిన భార్య

ఇండోర్‌కు (Indore)‌ చెందిన ఓ దారుణ ఘటన (Brutal Incident) ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. హనీమూన్ (Honeymoon) కోసం మేఘాలయ (Meghalaya) వెళ్లిన ఓ నూత‌న దంపతుల్లో భర్త (Husband) శవమై ...

రూ.15వేల జీతానికి రూ.34 కోట్ల పన్ను.. పారిశుద్ధ్య కార్మికుడు షాక్‌

రూ.15వేల జీతానికి రూ.34 కోట్ల పన్ను.. పారిశుద్ధ్య కార్మికుడు షాక్‌

పారిశుద్ధ్య కార్మికుడి (Sanitation Worker) కి ఇన్‌కం ట్యాక్స్ (Income Tax) అధికారులు భారీ షాక్ ఇచ్చారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రా (Agra) కు చెందిన పారిశుద్ధ్య కార్మికుడు కరణ్‌కుమార్ (Karan Kumar) నెల ...

మహాకుంభ్ ‘మృత్యుకుంభ్’గా మారుతోంది.. మమతా బెనర్జీ విమర్శలు

మహాకుంభ్ ‘మృత్యుకుంభ్’గా మారుతోంది.. మమతా బెనర్జీ విమర్శలు

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభ మేళా నిర్వహణలో తీవ్ర లోపాలున్నాయంటూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్ర‌భుత్వంపై ధ్వజమెత్తారు. కుంభ‌మేళాలో స‌రైన ఏర్పాట్లు చేయ‌క‌పోవ‌డంతో ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయ‌ని, మహాకుంభ్ ‘మృత్యుకుంభ్’గా మారుతుందని ...

యూపీలో రైలు ప్రమాదం.. రెండు గూడ్స్ రైళ్లు ఢీ

యూపీలో రైలు ప్రమాదం.. రెండు గూడ్స్ రైళ్లు ఢీ

ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలో మంగళవారం రైలు ప్రమాదం చోటుచేసుకుంది. పంభీపూర్ సమీపంలో సిగ్నల్ సమస్య కారణంగా ఆగి ఉన్న గూడ్స్ రైలును వెనుక నుంచి మరో గూడ్స్ రైలు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ...

కేంద్ర బడ్జెట్‌పై హరీష్‌రావు ఆగ్రహం

కేంద్ర బడ్జెట్‌పై హరీష్‌రావు ఆగ్రహం

కేంద్ర ప్ర‌భుత్వ బ‌డ్జెట్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్‌రావు స్పందించారు. కేంద్ర బ‌డ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జ‌రిగింద‌ని విమ‌ర్శించారు. 2024లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ కోసం, 2025 ఢిల్లీ, బిహార్ రాష్ట్రాల కోసం బడ్జెట్ ...

కుంభ‌మేళాలో వింత‌ ఘ‌ట‌న‌.. అఘోరాతో రష్యన్‌ మహిళ ప్రేమాయ‌ణం

కుంభ‌మేళాలో వింత‌ ఘ‌ట‌న‌.. అఘోరాతో రష్యన్‌ మహిళ ప్రేమాయ‌ణం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా (Kumbh Mela) ఎన్నో ఆసక్తికర సంఘటనలకు వేదికవుతోంది. ఇటీవల ఐఐటీబాబా, కండల బాబా వంటి గురువులు వైర‌ల్ కాగా, పూస‌ల దండ‌లు అమ్ముకునే మోనాలిసా ...

కుంభమేళా తొక్కిసలాటలో 30 మంది మృతి.. ప‌రిహారం ప్ర‌క‌ట‌న‌

కుంభమేళా తొక్కిసలాటలో 30 మంది మృతి.. ప‌రిహారం ప్ర‌క‌ట‌న‌

ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) ప్ర‌యాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా (Maha Kumbh Mela) తొక్కిసలాటలో 30 మంది భ‌క్తులు ప్రాణాలు కోల్పోయార‌ని ఉన్న‌తాధికారులు బుధ‌వారం ప్ర‌క‌టించారు. పుణ్య‌స్నానానికి భ‌క్తులు అధిక సంఖ్య‌లో త‌ర‌లిరావ‌డంతో మంగ‌ళ‌వారం ...

కుంభమేళాలో తొక్కిస‌లాట‌.. 17 మంది మృతి

కుంభమేళాలో తొక్కిస‌లాట‌.. 17 మంది మృతి

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ప్ర‌యాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. మౌని అమావాస్య సందర్భాన్ని పురస్కరించుకుని పుణ్యస్నానాలకు సంగమం వద్దకు లక్షలాది భక్తులు తరలివచ్చారు. అయితే, భక్తుల అధిక సంఖ్యతో ...