Uttam Kumar Reddy

బీహార్‌లో సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు

బీహార్‌లో సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు

తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి (Chief Minister) రేవంత్ రెడ్డి (Revanth Reddy), ఇతర మంత్రులు బీహార్‌ (Bihar)లో పర్యటిస్తున్నారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi) నేతృత్వంలో జరుగుతున్న ‘ఓటర్ అధికార్ యాత్ర’ (Voter ...

ఉత్తమ్‌పై కోమటిరెడ్డి ఆగ్రహం.. రెండు ఫోన్‌లు స్విచ్ఛాఫ్‌

ఉత్తమ్‌పై కోమటిరెడ్డి ఆగ్రహం.. రెండు ఫోన్‌లు స్విచ్ఛాఫ్‌

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (Uttam Kumar Reddy) తీరుపై మరో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komatireddy Venkat Reddy) తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నాగార్జునసాగర్‌ (Nagarjunasagar) పర్యటన నిమిత్తం ఉదయం 9 గంటలకే ...

'మంత్రి పదవి ముఖ్యం కాదు, మునుగోడు నుంచే పోటీ చేశా' - రాజగోపాల్ రెడ్డి

‘మంత్రి పదవి ముఖ్యం కాదు, అందుకే మునుగోడు నుంచే పోటీ చేశా’ – రాజగోపాల్ రెడ్డి

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఎల్బీనగర్ నుంచి పోటీ చేస్తే మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ పెద్దలు హామీ ఇచ్చారని ...

బ‌న‌క‌చ‌ర్ల ప్ర‌స్తావ‌నే లేదు.. కృష్ణా నదీ జలాలపైనే స‌మావేశం - సీఎం రేవంత్‌

బ‌న‌క‌చ‌ర్ల ప్ర‌స్తావ‌నే లేదు.. కృష్ణా నదీ జలాలపైనే స‌మావేశం – సీఎం రేవంత్‌

కేంద్ర‌మంత్రి (Central Minister) స‌మ‌క్షంలో జ‌రిగిన తెలుగు రాష్ట్రాల (Telugu States) ముఖ్య‌మంత్రుల (Chief Ministers) స‌మావేశంలో బ‌న‌క‌చ‌ర్ల (Banakacharla) ప్ర‌స్తావ‌నే లేద‌ని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) స్ప‌ష్టం చేశారు. ...

గోదావరి-బనకచర్ల : ఏపీకి తెలంగాణ‌ స్ట్రాంగ్ రిప్ల‌య్‌

గోదావరి-బనకచర్ల : ఏపీకి తెలంగాణ‌ స్ట్రాంగ్ రిప్ల‌య్‌

హైదరాబాద్‌ (Hyderabad)లోని సచివాలయం (Secretariat)లో జరిగిన తెలంగాణ (Telangana) ఎంపీల (MPs’) అఖిలపక్ష సమావేశం (All-Party Meeting)లో గోదావరి-బనకచర్ల (Godavari-Banakacharla) అనుసంధాన ప్రాజెక్టు (Project)పై తీవ్ర చర్చ జరిగింది. ముఖ్యమంత్రి (Chief Minister) ...

SLBC టన్నెల్ ప్రమాదం.. 15వ రోజుకు చేరిన రెస్క్యూ ఆపరేషన్

SLBC టన్నెల్ ప్రమాదం.. 15వ రోజుకు చేరిన రెస్క్యూ ఆపరేషన్

SLBC (శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్) టన్నెల్ ప్రమాదంలో రెస్క్యూ ఆపరేషన్ 15వ రోజుకు చేరుకుంది. జీపీఆర్ (GPR) టెక్నాలజీ, క్యాడవర్ డాగ్స్ సహాయంతో మృతదేహాల కోసం విస్తృతంగా తవ్వకాలు చేప‌డుతున్నారు. డీ ...

రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం.. ఎప్పుడంటే..

రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం.. ఎప్పుడంటే..

తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ.. “రేషన్ కార్డుదారులకు దొడ్డు బియ్యం స్థానంలో సన్నబియ్యం అందించనున్నాం. ఈ నిర్ణయం ద్వారా ప్రజలకు ...