TTD
తిరుమలలో మహా అపచారం.. కొండపై మద్యం విక్రయం
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి (Sri Venkateswara Swamy) కొలువైన తిరుమల (Tirumala) కొండపై జరుగుతున్న వరుస సంఘటనలు భక్తులను ఆగ్రహానికి, ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల శ్రీవారి కొండపై మాంసాహార పదార్థాలు ...
శ్రీవారి ఆలయాన్ని మూసేయాలన్న అధికారి ఎవరు? భూమన సూటి ప్రశ్న
తిరుమలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా, తిరుమలలో తాగునీటి కొరత రాబోతోంది.. ఆలయం మూసేయాలని ఓ అధికారి తనతో చెప్పారని చంద్రబాబు మాట్లాడటంపై భూమన ఆగ్రహం ...
తిరుమలలో క్యూలైన్లో ఘర్షణ.. భక్తులకు రక్తగాయాలు
ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో భక్తుల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. కూర్చునే స్థానం విషయంలో జరిగిన వివాదం కాస్తా దాడికి దారితీసింది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు తిరుమల శ్రీవారి ...
శ్రీవారి మెట్టు వద్ద ఆటో డ్రైవర్ల దందా.. భక్తుల ఆగ్రహం
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో ఇటీవల జరుగుతున్న విషయాలు భక్తులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. నిన్న శ్రీవారి మాడ వీధుల్లో ఓ వ్యక్తి తప్పతాగి రచ్చ చేసిన వీడియో బయటపడగా, నేడు శ్రీవారి మెట్టు వద్ద ...
తప్పతాగి తిరుమల కొండపై యువకుడి వీరంగం
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో మరో అపచారం వెలుగు చూసింది. మద్యం మత్తులో ఓ యువకుడు రచ్చ చేసిన వీడియో వైరల్గా మారింది. ఆలయ మాడవీధులో మద్యం మత్తులో ఓ యువకుడు రెచ్చిపోయాడు. ‘నేను ...
తిరుమలకు వచ్చి తేల్చుకుంటాం.. బీజేపీ ఎంపీ అల్టిమేటం
తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై టీటీడీ వైఖరిపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి రోజూ వేలాది మంది భక్తులు వస్తుంటారు. దేశ విదేశాలనుంచి వచ్చే భక్తులతో ...
శ్రీవారి హుండీ లెక్కింపులో ఉద్యోగి చేతివాటం
భక్తుల ఆరాధ్య దైవమైన తిరుమల శ్రీవారికి సంబంధించిన వివాదాలు ఊపందుకుంటూనే ఉన్నాయి. వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట, కొండపై మాంసాహారం, లడ్డూ ప్రసాద భవనంలో అగ్నిప్రమాదం మొదలుకొని ఇప్పుడు హుండీ లెక్కింపులో దొంగతనాల వరకు ...
గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కన్నుమూత
ఆంధ్రప్రదేశ్ (AP)కు చెందిన ప్రముఖ సంగీత విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ (76) గుండెపోటుతో తిరుపతిలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో సంగీత ప్రపంచంలో తీవ్ర విషాదం నెలకొంది. గరిమెళ్ల ...
వేధింపులు ఎక్కువయ్యాయి.. – టీటీడీ ఉద్యోగుల నిరసన
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడు నరేశ్ ఉద్యోగిపై బూతుపురాణం ఘటన కొత్త మలుపు తిరిగింది. బోర్డు మెంబర్ తీరుతో ఉద్యోగ సంఘాలన్నీ ఏకమయ్యాయి. టీటీడీ ఉద్యోగి బాలాజీపై అనుచితంగా ప్రవర్తించిన బోర్డు ...
టీటీడీ ఉద్యోగిపై బోర్డు సభ్యుడి బూతుపురాణం
గోవింద నామస్మరణతో మార్మోగే శ్రీవారి కొండపై తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడి బూతుపురాణం భక్తులను తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. బోర్డు సభ్యుడిగా భక్తిభావాన్ని పెంచాల్సిన వ్యక్తి.. శ్రీవారి ఆలయ మహాద్వారం వద్ద ...