Tragedy
కెనడా కాల్పులు.. 10 మంది మృతి, 27 గాయాలు
కెనడాలో బుధవారం చోటుచేసుకున్న కాల్పుల ఘటన దేశాన్ని షాక్కు గురిచేసింది. ‘జెస్సీ’ అనే యువకుడు జరిపిన ఈ దారుణంలో పదిమంది ప్రాణాలు కోల్పోగా, 27 మంది గాయపడ్డారు. మృతుల్లో అతని కన్నతల్లి, సోదరి, ...
ఉగాండా రోడ్డు ప్రమాదంలో 63 మంది దుర్మరణం
ఉగాండా (Uganda)లో పెను విషాదం చోటుచేసుకుంది. రెండు బస్సులు, నాలుగు ఇతర వాహనాలు ఒకేసారి ఢీకొన్న భయంకరమైన రోడ్డు ప్రమాదం (Road Accident)లో 63 మంది దుర్మరణం (Tragically Died) పాలయ్యారు. ఈ ...
కర్ణాటకలో విషాదం.. ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి
కర్ణాటక (Karnataka)లోని హాసన్ (Hassan) జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) గణేశ్ నిమజ్జన (Ganesh Immersion) వేడుకల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. హాసన్-మైసూర్ (Hassan-Mysore) హైవేపై, మొసలిహొసహళ్లి (Mosalihosahalli) ...
ఏసీ పేలి ముగ్గురు మృతి, కుక్క కూడా..
హర్యానా (Haryana)లోని ఫరీదాబాద్ (Faridabad)లో ఒక విషాద సంఘటన జరిగింది. సోమవారం తెల్లవారుజామున ఒక ఇంట్లో ఏసీ(AC) పేలిపోవడం (Exploded)తో ఒకే కుటుంబంలోని ముగ్గురు సభ్యులు, వారి పెంపుడు కుక్క (Pet Dog) ...
కుటుంబంలో ఐదుగురు అనుమానాస్పద మృతి
హైదరాబాద్లోని మియాపూర్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పద రీతిలో మరణించడం విషాదం నింపింది. ఈ ఘటన మక్తమహబూబ్పేటలో చోటు చేసుకుంది. పోలీసులు ఈ మరణాలను ఆత్మహత్యగా అనుమానిస్తున్నారు. మృతులు కర్ణాటకకు చెందిన ...
కారు ప్రమాదంలో ఫుట్బాల్ ప్లేయర్ మరియు సోదరుడు దుర్మరణం!
ఫుట్బాల్ (Football) ప్రపంచంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్పెయిన్ (Spain)లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో లివర్పూల్ (Liverpool) ప్లేయర్ (Player) డియోగో జోటా (Diogo Jota) (28), అతని సోదరుడు ఆండ్రీ ...
ఎలక్ట్రిక్ బైక్ పేలి వృద్ధురాలు మృతి.. యర్రగుంట్లలో విషాదం
పర్యావరణ హితం కోసం ఎలక్ట్రికల్ వెహికల్స్ దోహదపడతాయని చెబుతున్నానప్పటికీ.. వాటి వలన జరిగే అనర్థాలు కూడా అదే స్థాయిలో ఉన్నారు. తాజాగా కడప జిల్లాలో జరిగిన ఘటన అందరినీ షాక్కు గురిచేసింది. యర్రగుంట్ల ...
తెగిపడ్డ హైటెన్షన్ తీగలు.. ఇద్దరు సజీవదహనం
హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఓ భయానక సంఘటన చోటుచేసుకుంది. హైటెన్షన్ (High-tension) విద్యుత్ తీగలు (Electricity Wires) తెగిపడి రోడ్డు(Road)పై పడిపోయాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు (Two) బిక్షాటన చేసే వ్యక్తులు (Begging ...
బాసరలో అమ్మవారి దర్శనానికి వచ్చి ఐదుగురు మృతి
బాసరలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గోదావరి నదిలో స్నానానికి వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరంతా హైదరాబాద్లోని బేగం బజార్కు చెందినవారని అధికారులు గుర్తించారు. అమ్మవారి దర్శనం కోసం ...















