Tollywood
శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ.. సైఫ్ అలీఖాన్ కొడుకుతో జోడి?
అందం, అభినయంతో అతి తక్కువ సమయంలో స్టార్డం సంపాదించుకున్న హీరోయిన్ శ్రీలీల త్వరలో బాలీవుడ్లో తన ఎంట్రీ ఇవ్వనుందనే వార్తలు ఇండస్ట్రీలో హల్చల్ చేస్తున్నాయి. తాజాగా ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తూ, ...
నేడు కిమ్స్ ఆస్పత్రికి అల్లు అర్జున్
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ పరామర్శించనున్నారు. ఈరోజు కిమ్స్ ఆస్పత్రికి వెళ్లి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను ...
మేకప్తో మెప్పించలేకపోయినా.. వ్యాపారిగా సక్సెస్
టాలీవుడ్ కామెడీ కింగ్ బ్రహ్మానందం తన నటనతో ఒక అద్భుతమైన గుర్తింపు సంపాదించారు. అయితే, ఆయన వారసుడు గౌతమ్ సినిమాల్లో విజయాన్ని సాధించలేకపోయినా, వ్యాపార రంగంలో తన సత్తా చాటాడు. పల్లకిలో పెళ్లికూతురు ...
ప్రభాస్ ఆరోగ్యంపై కలవరం.. సినిమాలకు లిటిల్ బ్రేక్ తప్పదా?
పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ తన అద్భుతమైన నటనతో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు. బాహుబలి సినిమాతో తెలుగు సినిమాను గ్లోబల్ ప్లాట్ఫాంలో నిలిపిన ప్రభాస్, ఇప్పుడు పలు పాన్-ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ, అనారోగ్య ...
పవన్తో దిల్ రాజు భేటీ.. ‘గేమ్ ఛేంజర్’ ప్రీరిలీజ్ ఈవెంట్కు ఆహ్వానం!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు మంగళగిరి జనసేన కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ నటిస్తున్న ...
గుంటూరులో సినిమా డైరెక్టర్పై దాడి.. వీడియో వైరల్
టాలీవుడ్ డైరెక్టర్ కిరణ్ తిరుమలశెట్టిపై జరిగిన దాడి సినీ ప్రపంచంలో సంచలనం సృష్టించింది. ఈ ఘటన సినిమా సక్సెస్ టూర్లో భాగంగా గుంటూరు శివ థియేటర్ వద్ద జరిగింది. దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి ...
యూట్యూబ్ నుంచి పుష్ప-2 పాట తొలగింపు
‘పుష్ప 2′ చిత్రంలోని ‘దమ్ముంటే పట్టుకోరా’ అనే సాంగ్ను నిన్న మూవీ టీమ్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ పాటను యూట్యూబ్ నుంచి తాజాగా తొలగించారు. దీంతో అభిమానుల్లో ఆ ...
బాలీవుడ్ బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న ‘పుష్ప-2’
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి తన నటనతో హిందీ బాక్సాఫీస్ను ఊపేస్తున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘పుష్ప-2 ది రూల్’ హిందీ ప్రేక్షకుల ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈనెల 4వ తేదీన ...
అనుష్క 50వ చిత్రం ‘ఘాటి’.. ఆసక్తికరమైన కథ
లేడీ ఓరియంటెడ్గా అనుష్క శెట్టి నటిస్తున్న 50వ చిత్రం ‘ఘాటి’ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమా రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ ...















