Tirupati
తొక్కిసలాట పాపం ఈ ఐదుగురిదేనా..?
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు దుర్మరణం చెందడం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీవారిని దర్శించుకుంటే అంతా మంచే జరుగుతుందని భక్తుల నమ్మకం. ...
కాసేపట్లో తిరుపతికి వైఎస్ జగన్.. బాధితులకు పరామర్శ
తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టోకెన్ల కారణంగా జరిగిన తొక్కిసలాట ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు పరామర్శించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3 ...
తిరుపతి ఘటనపై రాష్ట్రపతి దిగ్భ్రాంతి
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన తిరుపతి నగరంలో జరిగిన ఘోర దుర్ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు. వైకుంఠ దర్శన టోకెన్ల జారీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆమె విచారం ...
మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వ పరిహారం.. ఎంతంటే
తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఘోర తొక్కిసలాట జరిగి భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలను తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, అనిత, పార్థసారథి, ఆనం ...
తిరుపతి తొక్కిసలాట.. ఏడుకు చేరిన మృతుల సంఖ్య
వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి దర్శనం టోకెన్ల జారీలో ఘోర విషాద సంఘటన చోటు చేసుకుంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల ...
తిరుపతిలో దారుణం.. రూ.15 వందల కోసం హత్య
తిరుపతి నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కేవలం రూ.15 వందల కోసం ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణ ఒక అమాయకుడి ప్రాణాన్ని తీసింది. తిరుపతిలోని ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లో జరిగిన ...
టోకెన్ల కోసం శ్రీవారిమెట్టు వద్ద భక్తుల ఆందోళన
తిరుపతి శ్రీవారిమెట్టు వద్ద భక్తులు ఆందోళనకు దిగారు. టైమ్ స్లాట్ దర్శనం టోకెన్లు అందించాలంటూ టీటీడీ అధికారులపై ఒత్తిడి పెంచారు. రోజుకు కేవలం 3,000 టోకెన్లను మాత్రమే జారీ చేస్తున్నారని, అయితే ఈ ...
తిరుమలలో నగదు రహిత చెల్లింపులు
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) భక్తుల కోసం త్వరలో నగదు రహిత చెల్లింపుల వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైంది. టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు ఈ విషయాన్ని ప్రకటించారు. ఇప్పటికే తిరుమలలో ...
CA ఫలితాలు.. టాప్ ర్యాంకుల్లో తెలంగాణ, ఏపీ అభ్యర్థులు
చార్టెడ్ అకౌంటెంట్స్ (CA) తుది ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఈ మేరకు ఇన్సిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ICAI) అధికారికంగా ఫలితాలు విడుదల చేసింది. ఈ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ...
తిరుపతిలో అపచారం.. అన్నమయ్య విగ్రహానికి శాంతా క్లాజ్ టోపీ!
పవిత్రమైన తిరుపతి పట్టణంలో హిందువుల మనోభావాలను దెబ్బతీసే ఘటన చోటుచేసుకుంది. నగరంలోని ప్రధాన కూడలిలో ఉన్న అన్నమయ్య విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు శాంతా క్లాజ్ టోపీ పెట్టి వెళ్లిపోయారు. ఈ దృశ్యాన్ని ...