Tirupati
తిరుపతిలో దారుణం.. అర్ధరాత్రి విద్యార్థినుల గదిలోకి ప్రిన్సిపల్
తిరుపతి (Tirupati) లోని ఓ ప్రఖ్యాత నర్సింగ్ కాలేజీలో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. లీలామహల్ సర్కిల్లో ఉన్న వర్మ కాలేజీ నర్సింగ్ హాస్టల్ (Varma College Nursing Hostel) లో ...
తిరుపతిలో టెన్షన్ టెన్షన్.. భూమన హౌస్ అరెస్ట్
తిరుపతి (Tirupati) నగరంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) గోశాల (Gosala) లో గోవుల మృతి (Death of Cows) వ్యవహారంపై రాజకీయ వేడి పెరుగుతోంది. ఈ అంశంపై ...
మూడు నెలల్లో 43 గోవులు మృతి – టీటీడీ ఈవో శ్యామలరావు
తిరుపతి (Tirupati) లోని శ్రీ వేంకటేశ్వర గోశాల (Sri Venkateswara Goshala) లో ఇటీవల జరిగిన ఆవుల మృతి (Cow Deaths) ఘటనపై టీటీడీ ఈవో(TTD-EO) శ్యామలరావు (Shyamal Rao) స్పందించారు. “మూడు ...
తిరుమలలో అపచారం.. చెప్పులతో ఆలయ మహాద్వారం వరకు..
తిరుమల తిరుపతి దేవస్థానానికి (Tirumala Tirupati Devasthanams) సంబంధించి రోజుకో వార్త హల్చల్ చేస్తోంది. కొండపై జరుగుతున్న కొన్ని కొన్ని సంఘటనలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. ఇటీవల మద్యం బాటిళ్లు (Alcohol Bottles), ...
శ్రీచైతన్య స్కూల్లో ఘోరం.. భవనంపై నుంచి పడిన విద్యార్థి
తిరుపతిలోని శ్రీచైతన్య టెక్నో స్కూల్లో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు విద్యార్థినుల మధ్య జరిగిన గొడవ ఓ విద్యార్థిని ప్రాణాల మీదకు తెచ్చింది. విద్యార్థిని పాఠశాల భవనం రెండో అంతస్థుపై నుంచి ...
తప్పతాగి తిరుమల కొండపై యువకుడి వీరంగం
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో మరో అపచారం వెలుగు చూసింది. మద్యం మత్తులో ఓ యువకుడు రచ్చ చేసిన వీడియో వైరల్గా మారింది. ఆలయ మాడవీధులో మద్యం మత్తులో ఓ యువకుడు రెచ్చిపోయాడు. ‘నేను ...
‘సీజ్ ద ముంతాజ్ ఎప్పుడు పవన్’?.. తిరుపతిలో స్వామీజీల ఆందోళన
శ్రీవారి పాదాల చెంత ముంతాజ్ హోటల్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వడంపై స్వామీజీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముంతాజ్ అనుమతులను రద్దు చేయాలని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ శ్రీనివాసానంద సరస్వతి స్వామి ...
బస్సు అద్దాలు ధ్వంసం.. దాడులతో అట్టుడుకుతున్న తిరుపతి
డిప్యూటీ మేయర్ ఎన్నిక సమయంలో తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. వైసీపీ కార్పొరేటర్ల బస్సుపై టీడీపీ, జనసేన నేతలు దాడికి పాల్పడ్డారు. బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో వైసీపీ కార్పొరేటర్లు ...
చిత్తూరులో ఉద్రిక్తత.. భూమన అభినయ్పై దాడికి యత్నం
డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా చిత్తూరులో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. అధికార కూటమి పార్టీల నేతలు వైసీపీ కార్పొరేటర్లు ఉండే హోటల్ను కూటమి నేతలు నిర్బంధించారు. డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో పాల్గొనడానికి వీల్లేదంటూ ...
కూటమి పాలనలో తిరుపతి పవిత్రత మంట కలిసింది – భూమన
తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అరాచకం సృష్టించిందని వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్రెడ్డి అన్నారు. మెజారిటీ లేకున్నా డిప్యూటీ మేయర్ పీఠంపై టీడీపీ కన్ను వేసిందని, వైసీపీ కార్పొరేటర్లకు ...