temples
బాబు ఆలయాలను కూల్చింది మర్చిపోదామా..? బీజేపీ నేతలకు పేర్ని నాని సెటైర్లు
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, ఎంపీ పురందేశ్వరి చంద్రబాబు ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తున్నారని వైసీపీ నేత, మాజీ మంత్రి పెర్ని నాని మండిపడ్డారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన, వైసీపీపై హిందూ ...
వైకుంఠ ద్వార దర్శనం.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులు దేవాలయాలకు పోటెత్తారు. తెలుగు రాష్టాల్లోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తిరుమల, యాదగిరిగుట్ట, భద్రాచలం, ద్వారకా తిరుమలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గోవింద నామస్మరణలతో తిరుమల ...
చిరుత సంచారంతో పుణ్యక్షేత్రాల్లో ఆందోళన
నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు శ్రీశైలం, మహానంది పరిసర ప్రాంతాల్లో చిరుత సంచారం కలకలం రేపుతోంది. భ్రమరాంభిక, మల్లికార్జున స్వామి ఆలయాల సమీపంలో చిరుత సంచరించడాన్ని చూసిన భక్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ...