Telangana News

హైదరాబాద్ తాగునీటి సమస్యపై సీఎం కీలక నిర్ణయం

హైదరాబాద్ తాగునీటి సమస్యపై సీఎం కీలక నిర్ణయం

హైదరాబాద్‌ నగరానికి తాగునీటి సరఫరా (Hyderabad Drinking Water) అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సమీక్ష నిర్వహించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో హైదరాబాద్ జల మండలి బోర్డు ...

సీఎం రేవంత్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

సీఎం రేవంత్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

దేశంలోని సంపన్న ముఖ్యమంత్రుల జాబితాలో తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ఏడో స్థానంలో నిలిచారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తాజా నివేదిక ప్రకారం, రేవంత్ వ‌ద్ద రూ.30.04 కోట్ల విలువైన ఆస్తులు ...

క్రైమ్ రేటు పెరిగింది.. 2024 వార్షిక నివేదిక విడుదల

క్రైమ్ రేటు పెరిగింది.. 2024 వార్షిక నివేదిక విడుదల

తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్ 2024 సంవత్సరానికి సంబంధించిన క్రైమ్ నివేదికను విడుదల చేశారు. ఈ నివేదిక ప్రకారం.. తెలంగాణ‌ రాష్ట్రంలో క్రైమ్ రేటు గణనీయంగా పెరిగిందని వెల్లడించారు. 2023లో నమోదైన కేసుల ...

జగిత్యాలలో పోలీసుల‌పై దాడి.. ఇదేం విడ్డూరం

జగిత్యాలలో పోలీసుల‌పై దాడి.. ఇదేం విడ్డూరం

జగిత్యాల జిల్లా కేంద్రంలో పెట్రోల్ బంకు వద్ద జరిగిన ఘర్షణలో ఆకతాయిలు పోలీసులపై ఎదురు దాడి చేయడం సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో దానిపై విస్తృత చర్చ ...

తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవు

తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవు

భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతి కార‌ణంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెల‌వు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ...

ఆదిభట్లలో రతన్ టాటా మార్గ్

ఆదిభట్లలో రతన్ టాటా మార్గ్

హైదరాబాద్ శివారు ఆదిభట్ల మున్సిపాలిటీలోని నూత‌నంగా నిర్మించిన రోడ్డుకు టాటా సంస్థ వ్య‌వ‌స్థాప‌కులు స్వ‌ర్గీయ రతన్ టాటా పేరును ఖ‌రారు చేశారు. ORR బొంగ్లూరు నుంచి ఆదిభట్ల పట్టణానికి నిర్మించిన ఈ రోడ్డుకు ...

కారులో 30 కేజీల గంజాయి.. ఐదుగురి అరెస్టు

కారులో 30 కేజీల గంజాయి.. ఐదుగురి అరెస్టు

హైదరాబాద్‌ నగరం గడ్డి అన్నారం చౌరస్తా వద్ద మలక్‌పేట్‌ పోలీస్ స్టేష‌న్‌ పరిధిలో చోటుచేసుకున్న గంజాయి అక్రమ రవాణా ఘటన కలకలం రేపింది. పోలీసుల త‌నిఖీల్లో భాగంగా కారులో త‌ర‌లిస్తున్న 30 కేజీల ...

బేడీలతో అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

బేడీలతో అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆసక్తికరంగా ప్రారంభమయ్యాయి. నల్ల దుస్తులు ధరించి, చేతులకు బేడీలు వేసుకుని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభలోకి అడుగుపెట్టారు. లగచర్ల రైతులకు బేడీలు వేసిన ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ వారు ఈ ...

కేటీఆర్‌పై విచారణ.. గవర్నర్ ఆమోదంతో ఏసీబీ చర్యలు సిద్ధం

కేటీఆర్‌పై విచారణ.. గవర్నర్ ఆమోదంతో చర్యలకు సిద్ధ‌మ‌వుతున్న‌ ఏసీబీ

ఈ-ఫార్ములా రేసు కేసులో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను విచారించ‌డానికి గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. ఈ-కారు రేసు అంశంలో అవినీతి ఆరోపణల నేపథ్యంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నట్లు మంత్రి పొంగులేటి ...