Telangana Law and Order
అర్చకుడు రంగరాజన్పై దాడి దుర్మార్గం.. – కేటీఆర్
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్పై దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ ఆలయంలో జరిగిన ఈ దాడి ఆలస్యంగా వెలుగులోకి ...
క్రైమ్ రేటు పెరిగింది.. 2024 వార్షిక నివేదిక విడుదల
తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్ 2024 సంవత్సరానికి సంబంధించిన క్రైమ్ నివేదికను విడుదల చేశారు. ఈ నివేదిక ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలో క్రైమ్ రేటు గణనీయంగా పెరిగిందని వెల్లడించారు. 2023లో నమోదైన కేసుల ...