Telangana Assembly
రేవంత్ నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా.. – కేటీఆర్ సంచలనం
తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) లో చివరి రోజు సమావేశాలు ఉత్కంఠభరితంగా సాగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy), కేటీఆర్ (KTR) మధ్య మాటల యుద్ధం రసవత్తరంగా మారింది. గత ప్రభుత్వం ...
ఇది గాంధీభవన్ కాదు.. అసెంబ్లీలో ఎంఐఎం సభ్యులు ఫైర్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో నాలుగో రోజు కీలక పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీ వ్యవహార శైలిపై అసంతృప్తితో ఎంఐఎం (MIM) సభ్యులు వాకౌట్ చేశారు. స్పీకర్ సభను నడిపే తీరుకు నిరసనగా ఈ నిర్ణయం ...
తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలకు ఆమోదం
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో జరిగింది. రెండు గంటలకు పైగా సాగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ...
నేడు శాసనసభ, మండలి ప్రత్యేక సమావేశాలు
తెలంగాణ శాసనసభ, శాసనమండలి మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రత్యేకంగా సమావేశం కానున్నాయి. ఈ సమావేశాల్లో బీసీల రిజర్వేషన్ల ఖరారుపై కీలక చర్చ జరగనుంది. రాష్ట్ర ప్రణాళికా శాఖ ఇటీవల నిర్వహించిన సామాజిక-ఆర్థిక ...
సినిమా టికెట్ ధర పెంపు, బెనిఫిట్ షో అనుమతి.. రేవంత్పై హరీశ్ ఫైర్
సినిమా టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతిపై ఊసరవెల్లి సైతం సిగ్గుపడేలా సీఎం రేవంత్రెడ్డి మాట మార్చారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. గేమ్ ఛేంజర్ సినిమా టికెట్ల ...
అసెంబ్లీ స్పెషల్ సెషన్కు బీఆర్ఎస్ చీఫ్ వస్తారా?
తెలంగాణలో రేపు జరిగే అసెంబ్లీ ప్రత్యేక సెషన్పై ఓ ఆసక్తి ప్రశ్న అందరి మదిలో మెదులుతోంది. దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సేవలను గుర్తు చేసుకునేందుకు ఈ సమావేశం జరగబోతుంది. దీనికి ...
‘ఆరు గ్యారంటీలు అమలు చేయలేకపోతున్నాం’.. అసెంబ్లీలో రేవంత్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయలేకపోతున్నామని, అందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణం అన్నారు. బీఆర్ఎస్ పాలన రాష్ట్రాన్ని అప్పుల ...
‘ధరణి’ పేరు మార్పు.. అసెంబ్లీలో బిల్లు
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో నేటి వరకు అమలవుతున్న ధరణి విధానాన్ని పూర్తిగా మార్చేస్తున్నామని చెప్పారు. ధరణిని పూర్తిగా మార్చి భూభారతిని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ...
ఏడాదిలో 1,27,208 కోట్ల అప్పు.. అసెంబ్లీలో హరీశ్ రావు సంచలన ఆరోపణలు
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదటి ఏడాదిలో రూ.1,27,208 కోట్ల అప్పు చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ అసెంబ్లీలో బిల్లులపై జరిగిన చర్చ సందర్భంగా హరీశ్ రావు ...
బేడీలతో అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆసక్తికరంగా ప్రారంభమయ్యాయి. నల్ల దుస్తులు ధరించి, చేతులకు బేడీలు వేసుకుని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభలోకి అడుగుపెట్టారు. లగచర్ల రైతులకు బేడీలు వేసిన ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ వారు ఈ ...