Technology

Karnataka: 16 లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం… కర్ణాటక ప్రభుత్వ సంచలన నిర్ణయం

కర్ణాటక ప్రభుత్వం (Karnataka Government) కీలక నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు పిల్లలు (Children below 16 years) సోషల్ మీడియా (Social Media) వాడకాన్ని నిషేధిస్తున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) ప్రకటించారు. ...

''నాకు అనుభవం ఉంది.. నేను అన్నీ తెలిసిన డాక్టర్‌ని''

”నాకు అనుభవం ఉంది.. నేను అన్నీ తెలిసిన డాక్టర్‌ని”

పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడుల ప్రోత్సాహం, యువతకు స్థానికంగా ఉద్యోగావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం(CM) చంద్ర‌బాబు (Chandrababu) అన్నారు. మొంథా తుపాను (Montha Cyclone ) సమయంలో అందరూ సమష్టిగా పనిచేయడం వల్ల ప్రాణనష్టం, ఆస్తినష్టం ...

ట్రంప్ షాక్: హెచ్‌-1బీ వీసాదారులపై ప్రభావం

ట్రంప్ షాక్: హెచ్‌-1బీ వీసాదారులపై ప్రభావం

హెచ్‌-1బీ (H-1B) వీసాదారుల (Visa Holders) వార్షిక రుసుమును లక్ష డాలర్లకు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీసుకున్న నిర్ణయం ఐటీ కంపెనీలను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ ...

హైదరాబాద్‌లో ఓపెన్‌ఏఐ ఆఫీస్? సీఈఓ శామ్ అల్ట్‌మన్‌కు కేటీఆర్ ఆహ్వానం

హైదరాబాద్‌లో ఓపెన్‌ఏఐ ఆఫీస్? సీఈఓ శామ్ అల్ట్‌మన్‌కు కేటీఆర్ ఆహ్వానం

అంతర్జాతీయ (International) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సంస్థ ఓపెన్‌ఏఐ (OpenAI) భారతదేశంలో కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో, బీఆర్‌ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆ సంస్థ సీఈఓ(CEO) శామ్ అల్ట్‌మన్‌ (Sam Altman)కు ...

ఇండియాపై మస్క్ గురి.. స్టార్‌లింక్‌కు లైన్ క్లియ‌ర్‌

ఇండియాపై మస్క్ గురి.. స్టార్‌లింక్‌కు లైన్ క్లియ‌ర్‌

ప్ర‌పంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) గురి ఇప్పుడు ఇండియా (India)పై ప‌డింది. మ‌స్క్‌ స్థాపించిన స్పేస్‌ఎక్స్ (SpaceX) కంపెనీకి చెందిన స్టార్‌లింక్ (Starlink), భారతదేశంలో సాటిలైట్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ ...

మ‌ర‌ణించిన‌ వారితో మాట్లాడే నూతన టెక్నాలజీ.. చైనా డిజిటల్ అవతార్లు

మ‌ర‌ణించిన‌ వారితో మాట్లాడే నూతన టెక్నాలజీ.. చైనా డిజిటల్ అవతార్లు

టెక్నాలజీ మన జీవితాలను ఎలా మార్చుతుందో మరో ఉదాహరణ చైనా చూపించింది. చనిపోయిన వ్యక్తుల గుర్తులను ఆధారంగా చేసుకుని డిజిటల్ అవతార్లను సృష్టించే ఆవిష్కరణను చైనా తీసుకొచ్చింది. ఈ డిజిటల్ అవతార్లు మృతుల ...

వందే భారత్ స్లీపర్ ట్రైన్‌.. ట్రయల్ రన్ విజయవంతం

వందే భారత్ స్లీపర్ ట్రైన్‌.. ట్రయల్ రన్ విజయవంతం

భారతీయ రైల్వే అభివృద్ధి పథంలో మరో పెద్ద అడుగుగా, వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ రన్ విజయవంతమైంది. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ సోషల్ మీడియా వేదికగా ఈ వార్తను ప్రకటించారు. ...

జనవరి 7 కీలకం.. ఇస్రో చీఫ్ కీలక వ్యాఖ్యలు

జనవరి 7 కీలకం.. ఇస్రో చీఫ్ కీలక వ్యాఖ్యలు

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన పీఎస్‌ఎల్వీ-సీ60 ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి నింగిలోకి వెళ్లిన రాకెట్ రెండు ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఇస్రో ...