tdp
బాబు అధికారంలో ఉంటే దళితులకు రక్షణుండదు.. – మాజీ డిప్యూటీ సీఎం
వైసీపీకి ఓటు వేశారనే కక్ష్యతో కూటమి పార్టీలు దళితవాడలను తగలబెడుతున్నారని, దీనిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి డిమాండ్ చేశారు. ఇది భవిష్యత్తుకు మంచిది కాదన్నారు. గంగాధర ...
కేసుల క్లోజ్ చేసేందుకు పక్కా స్కెచ్.. నిజమేనా?
వైసీపీ హయాంలో తనపై నమోదైన కేసులను క్లోజ్ చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పావులు కదుపుతున్నారని, ఇందుకు సంబంధించిన కార్యాచరణను కొద్దిరోజులుగా ప్రభుత్వం వేగవంతం చేసిందని తెలుస్తోంది. చంద్రబాబు కేసులను మొదటి నుంచి పర్యవేక్షిస్తున్న ...
కక్ష లేదంటూనే జగన్ను దెబ్బకొట్టాలని బాబు కుట్ర.. సీపీఐ రామకృష్ణ కీలక వ్యాఖ్యలు
విద్యుత్ ఒప్పందాలపై చంద్రబాబు ప్రకటన విడ్డూరంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. క్షక్ష సాధింపులేదంటూనే చంద్రబాబు జగన్ను ప్రత్యర్ధిగా చూస్తున్నాడని, జగన్ను ఎలా దెబ్బకొట్టాలనే తప్ప చంద్రబాబు మరో ఆలోచన ...
ముగిసిన పేర్ని జయసుధ విచారణ
రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని జయసుధ విచారణకు హాజరయ్యారు. సుమారు రెండున్నర గంటల పాటు సాగిన విచారణ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. న్యాయవాదుల సమక్షంలో పేర్ని జయసుధ విచారణ జరగింది. గోదాం ...
నారా లోకేష్ ఎక్కడ? వారం రోజులుగా కనిపించని మంత్రి
ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ జాడ తెలియలేకుంది. గత వారంగా ఆయన కనిపించడం లేదని అధికారులు అంటున్నారు. ఎవరికీ చెప్పాపెట్టకుండా విదేశాలకు వెళ్లారని, నిన్న సాయంత్రమే హైదరాబాద్లో ప్రత్యక్షమయ్యారని పార్టీ ...
హైకోర్టులో పేర్ని నానికి ఊరట..
ఆంధ్రప్రదేశ్ అత్యున్నత ధర్మాసనంతో వైసీపీ నేత పేర్ని నానికి ఊరట లభించింది. రేషన్ బియ్యం కేసులో తనను ఏ6గా చేర్చడంతో ముందస్తు బెయిల్ కోసం పేర్ని నాని హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో లంచ్ ...
పేర్ని జయసుధకు ముందస్తు బెయిల్
వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి రేషన్ బియ్యం కేసులో కృష్ణా జిల్లా కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. పేర్ని జయసుధకు ముందస్తు బెయిలు మంజూరు చేస్తూ కోర్టు సోమవారం ...
కూటమి నేతల ఘర్షణ.. జనసేన మహిళా కార్పొరేటర్పై టీడీపీ దాడి
ఆంధ్రప్రదేశ్లో కూటమి నేతల మధ్య విభేదాలు తీవ్రతరం అవుతున్నాయి. ప్రకాశం జిల్లాలో తాజా ఉదంతం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ఒంగోలు నగర 32వ డివిజన్ జనసేన మహిళా కార్పోరేటర్ కృష్ణలత దంపతులపై ...
పెంచిన విద్యుత్ చార్జీలు వెంటనే తగ్గించాలి.. ‘కూటమి’పై వైసీపీ పోరు
ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ చార్జీల పెంపుపై నిరసనలు వెల్లువెత్తాయి. సామాన్యుడికి గుదిబండగా మారిన విద్యుత్ చార్జీల పెంపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా పోరుబాటలు చేపట్టారు. కూటమి ప్రభుత్వం వెంటనే కరెంట్ చార్జీల ...
కూటమిలో కుంపటి.. జేసీకి బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్
ఏపీలో కూటమి నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అనంతపురంలో టీడీపీ, బీజేపీ నేతల మధ్య రాజకీయం పీక్ స్టేజ్కు చేరుకుంది. నిన్న బీజేపీ నేతలపై జేసీ సంచలన వ్యాఖ్యలు చేయగా.. నేడు ...