tdp
నేడు ఢిల్లీకి తెలుగు రాష్ట్రాల సీఎంలు..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హస్తిన బాట పట్టనున్నారు. మరో మూడు రోజుల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల నేతలు ప్రచారానికి మరింత దన్ను ...
పోలీసుల తీరుపై మంత్రి లోకేశ్ అసహనం
తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో పోలీసుల తీరుపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రినారా లోకేశ్ అసహనం వ్యక్తం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ...
ఏబీవీపై ఎందుకంత ప్రేమ..?
తాజా పరిస్థితులు గమనిస్తే ఈ ప్రశ్న ఉత్పన్నం కాకతప్పదంటున్నారు ఆంధ్రరాష్ట్ర ప్రజలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7నెలల కాలం గడుస్తున్నా.. ప్రజలకు ఇచ్చిన పథకాలు అమలు కాలేదు కానీ, చంద్రబాబు మద్దతుదారుగా ...
‘సూపర్ సిక్స్’కు ఆఖరి రాగం పాడేసినట్లేనా..?
సూపర్ సిక్స్ పథకాలను విపరీతంగా ప్రచారం చేసిన కూటమి పార్టీలు, అధికారంలోకి రాగానే తమ పథకాల ద్వారా పూర్ పీపుల్ను రిచ్గా మారుస్తామని ప్రకటించింది. ప్రజలంతా నమ్మారు. ప్రతినెలా ఒక పథకం అందిస్తూ ...
కూటమిలో కల్లోలం.. టీడీపీ, జనసేన నేతల వార్
అధికారంలోకి వచ్చి పట్టుమని 10 నెలలు అయినా గడవకముందే కూటమిలో కుమ్ములాటలు తారాస్థాయికి చేరుతున్నాయి. తెలుగుదేశం(TDP), జనసేన(Jana sena) కొట్లాట కూటమిలో వివాదాలు రేపుతోంది. జనసేన నేతలపై టీడీపీ నాయకుల దాడులు కొనసాగుతున్నాయి. ...
సక్సెస్ఫుల్గా ఆ నింద కూడా వైసీపీపై నెట్టేశారుగా..
అసెంబ్లీ ఎన్నికలు ముగిసి కూటమి అధికారంలోకి వచ్చి ఎనిమిది మాసాలు పూర్తి కావొస్తోంది. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో పరిపాలన అంటే ఏంటో చూపిస్తామని, అనుభవంతో అన్నింటినీ చక్కదిద్దుతామని ఆర్భాటంగా మూడు పార్టీల కూటమి ...
‘ఆంధ్రాపాడ్క్యాస్టర్’ ఫ్యామిలీని టార్గెట్ చేశారా? కారణమేంటి?
ఆంధ్ర రాజకీయాలపై తనదైన శైలిలో విశ్లేషణలు చేస్తున్న ఆంధ్రాపాడ్క్యాస్టర్ విజయ్ కేసరి కుటుంబాన్ని టార్గెట్ చేశారు. విజయ్ కేసరి ఫ్యామిలీ నిర్వహించే బిజినెస్పై దుష్ప్రచారం మొదలుపెట్టేశారు. ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి ...