tdp
చంద్రబాబు రాజకీయాలకు ఇద్దరు బలి
చంద్రబాబు ఫక్తు రాజకీయాలకు ఇద్దరు బలయ్యారు. ఒకరు తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ జీవీ రెడ్డి కాగా, మరొకరు ఫైబర్ నెట్ ఎండీ దినేష్ కుమార్. గత ఐదేళ్లు ...
సహనం కోల్పోయి.. ”అరేయ్, రా, బై” అంటూ లోకేశ్ చిందులు
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో గందరగోళ పరిస్థితి నెలకొంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మాణంపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష వైసీపీ సభ్యురాలు వరుదు కళ్యాణి సభలో మాట్లాడారు. గవర్నర్తో అబద్ధాలు చెప్పించారని వరుదు కళ్యాణి ఆరోపించారు. ...
వైసీపీ కార్యకర్తల ఇళ్లకు ఇనుప కంచెలు.. నెల్లూరులో సంచలనం
మంచి ప్రభుత్వమని కూటమి పార్టీలు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రతిపక్ష వైసీపీ కార్యకర్తలకు కూటమి పార్టీల నాయకుల నుంచి ఇబ్బందులు తప్పడం లేదు. తాజాగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు ...
ఫైబర్ నెట్ రచ్చ.. ఎండీపై బదిలీ వేటు
ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ వివాదం తారాస్థాయికి చేరింది. ఇటీవల ప్రెస్మీట్ పెట్టి ముగ్గురు అధికారులపై ఆరోపణలు చేసిన జీవీరెడ్డి ఫైబర్ నెట్ కార్పొరేషన్ పదవితో పాటు తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వం, అధికార ...
టీడీపీకి బిగ్ షాక్.. జీవీ రెడ్డి రాజీనామా
తెలుగుదేశం పార్టీకి జీవీ రెడ్డి బిగ్ షాక్ ఇచ్చారు. పార్టీ సభ్యత్వానికి, ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా జీవీ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. టీడీపీ జాతీయ అధికార ...
English medium education REVERSAL risks the future of Andhra
In the lush, diverse cultural landscape of Andhra Pradesh, a debate simmers over the introduction of English as the medium of instruction in government ...
సీఎం పేరు తప్పుగా పలికిన గవర్నర్.. (వీడియో)
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాల సందర్భంగా ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ అసెంబ్లీకి హాజరయ్యారు. గవర్నర్కు స్పీకర్, మండలి చైర్మన్, సీఎం స్వాగతం ...
ఫలించని అభ్యర్థుల ఆందోళన.. యధాతథంగా గ్రూప్-2 మెయిన్స్
ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 పరీక్షలు యధాతథంగా కొనసాగుతున్నాయి. రోస్టర్ విధానాన్ని సవరించిన అనంతరం గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో నిన్న అర్ధరాత్రి వరకు ఆందోళన కొనసాగించారు. ప్రభుత్వానికి ...
‘గ్రూప్-2’ ఆందోళన ఉధృతం.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ (వీడియో)
పరీక్షను వాయిదా వేయాలని గ్రూప్-2 అభ్యర్థులు వారి ఆందోళనను ఉధృతం చేశారు. రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో అభ్యర్థులు రోడ్లపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. రోస్టర్ విధానం క్లియర్ చేసి ...
బయటపడిన నిజం.. వారంతా జగన్కు క్షమాపణలు చెప్తారా?
నిప్పులాంటి నిజం ఒకటి బయటపడింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీతో గత వైసీపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ ఒప్పందంపై అనేక ఆరోపణలు ...