TDP Leaders Attack

కార్వేటినగరంలో దారుణం.. ఏకంగా కానిస్టేబుల్‌పై టీడీపీ దాడి

కార్వేటినగరంలో దారుణం.. ఏకంగా కానిస్టేబుల్‌పై టీడీపీ దాడి

చిత్తూరు జిల్లా కార్వేటినగరంలో అధికార పార్టీ శ్రేణులు బరితెగించాయి. అక్రమ గ్రావెల్ దందాను ప్రశ్నించినందుకు ఏఆర్ కానిస్టేబుల్ యుగంధర్‌పై టీడీపీ నాయకులు ప్రాణాంతక దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ ...