TDP Government

ఏపీ బ‌డ్జెట్ రూ.3.22 ల‌క్ష‌ల కోట్లు.. కేటాయింపులు ఇలా

ఏపీ బ‌డ్జెట్ రూ.3.22 ల‌క్ష‌ల కోట్లు.. కేటాయింపులు ఇలా

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర 2025-26 వార్షిక బ‌డ్జెట్‌(AP Budget)ను ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్(Payyavula Keshav) శాస‌న‌స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెల‌ల త‌రువాత‌ తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్‌ను ...

'మా ప్ర‌భుత్వం వ‌స్తుంది, త‌ప్పు చేసిన వారి బ‌ట్ట‌లూడ‌దీసి నిల‌బెడ‌తాం'.. - వైఎస్ జ‌గ‌న్

‘మా ప్ర‌భుత్వం వ‌స్తుంది, త‌ప్పు చేసిన వారి బ‌ట్ట‌లూడ‌దీసి నిల‌బెడ‌తాం’.. – వైఎస్ జ‌గ‌న్

కూట‌మి అధికారంలోకి రాగానే వైసీపీ నేత వ‌ల్ల‌భ‌నేని వంశీని చంద్ర‌బాబు టార్గెట్ చేశాడ‌ని, సంబంధం లేక‌పోయినా కేసులో ఇరికించాడ‌ని, వంశీ అరెస్టు లా అండ్ ఆర్డ‌ర్ బ్రేక్ డౌన్ అని వైసీపీ అధినేత‌, ...

మందుబాబుల‌కు షాక్‌.. ఏపీలో లిక్క‌ర్ ధ‌ర‌లు పెంపు

మందుబాబుల‌కు షాక్‌.. ఏపీలో లిక్క‌ర్ ధ‌ర‌లు పెంపు

ఏపీ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం మందుబాబుల‌ను షాక్‌కు గురిచేసింది. చంద్ర‌బాబు ప్ర‌భుత్వ నిర్ణ‌యంతో ఏపీలో లిక్కర్‌ ధరలు భారీగా పెరిగాయి. 15 శాతం లిక్కర్‌ ధర పెంచుతూ ఏపీ ఎక్సైజ్‌ శాఖ నిర్ణయం ...

బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ - వైఎస్ జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ – వైఎస్ జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

చంద్ర‌బాబు దృష్టిలో సంప‌ద సృష్టి అంటే.. ఆయ‌న ఆస్తులు పెంచుకోవ‌డం, ఆయ‌న అనుచ‌రుల‌ ఆస్తులు పెంచుకోవ‌డం మాత్ర‌మే సంప‌ద సృష్టి అని వైసీపీ అధినేత‌, మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ అన్నారు. రాష్ట్రంలో ...

వైసీపీ నేతలతో జగన్ కీల‌క‌ సమావేశం

వైసీపీ నేతలతో జగన్ కీల‌క‌ సమావేశం

లండ‌న్ ప‌ర్య‌ట‌న అనంత‌రం బెంగ‌ళూరు నుంచి తాడేప‌ల్లి చేరుకున్న వైసీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌.. ఇవాళ పార్టీ నేత‌ల‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఆంధ్రప్రదేశ్ తాజా రాజకీయ పరిణామాలపై ఈ సమావేశంలో చ‌ర్చించిన‌ట్లుగా ...

దళిత సర్పంచ్‌ పూరి గుడిసె ద‌హ‌నం.. బాధ్యులపై కఠిన చర్యలకు వైసీపీ డిమాండ్‌

దళిత సర్పంచ్‌ పూరి గుడిసె ద‌హ‌నం.. బాధ్యులపై చర్యలకు వైసీపీ డిమాండ్‌

దళిత సర్పంచ్‌ పూరిగుడిసె ద‌హ‌నంపై వైసీపీ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ కొమ్మూరి క‌న‌కారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలు అసెంబ్లీ పరిధిలోని ఉలిచిగ్రామంలో జరిగిన దళిత సర్పంచ్‌ కనుమూరి మహాలక్ష్మికి చెందిన ...

సాగునీటి సంఘాల ఎన్నికలు బహిష్కరించిన వైసీపీ

సాగునీటి సంఘాల ఎన్నికలు బహిష్కరించిన వైసీపీ

రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి సంఘాల ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు వైసీపీ ప్రకటించింది. పార్టీ అధినేత వైఎస్‌ జగన్ ఆదేశాల మేరకు, కూటమి ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలకు నిరసనగా బహిష్కరణకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ ...