TDP Government
వైసీపీ నేతలతో జగన్ కీలక సమావేశం
లండన్ పర్యటన అనంతరం బెంగళూరు నుంచి తాడేపల్లి చేరుకున్న వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఇవాళ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ తాజా రాజకీయ పరిణామాలపై ఈ సమావేశంలో చర్చించినట్లుగా ...
సాగునీటి సంఘాల ఎన్నికలు బహిష్కరించిన వైసీపీ
రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి సంఘాల ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు వైసీపీ ప్రకటించింది. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు, కూటమి ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలకు నిరసనగా బహిష్కరణకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ ...