Stampede

బెంగళూరు తొక్కిసలాట.. ఆర్సీబీ ఆర్థిక సాయం ప్రకటన‌

బెంగళూరు తొక్కిసలాట.. ఆర్సీబీ ఆర్థిక సాయం ప్రకటన‌

ఐపీఎల్-18 (IPL-18) విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విజయోత్సవ స‌భ మిగిల్చిన విషాదం నుంచి కొన్ని కుటుంబాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. చిన్నస్వామి (Chinnaswamy) స్టేడియం (Stadium)లో నిర్వహించిన విక్టరీ పరేడ్‌ ...

'పుష్ప-2' తొక్కిసలాట.. శ్రీతేజ్ కుటుంబానికి ఆర్థిక సాయం

‘పుష్ప-2’ తొక్కిసలాట.. శ్రీతేజ్ కుటుంబానికి ఆర్థిక సాయం

హైదరాబాద్‌ (Hyderabad)లోని సంధ్య థియేటర్ (Sandhya Theatre) వద్ద ‘పుష్ప-2’ (‘Pushpa-2’) విడుదల సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన శ్రీ‌తేజ్ (Sritej) కుటుంబాన్ని తీవ్ర‌ విషాదంలో ముంచేసింది. ఈ దుర్ఘటనలో చిన్నారి శ్రీతేజ్ ...

ఆర్‌సీబీ తొక్కిసలాట ఘటన: సీఐడీ దర్యాప్తులో షాకింగ్ నిజాలు!

CID Probe Links Virat Kohli Factor to RCB Celebration Tragedy

In a stunning revelation, the CID’s preliminary investigation into the tragic stampede atChinnaswamy Stadium has exposed a series of missteps and ignored warnings that ...

ఆర్‌సీబీ తొక్కిసలాట ఘటన: సీఐడీ దర్యాప్తులో షాకింగ్ నిజాలు!

ఆర్‌సీబీ తొక్కిసలాట: సీఐడీ దర్యాప్తులో షాకింగ్ నిజాలు!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)(RCB) ఐపీఎల్ ట్రోఫీ (IPL Trophy) విజయోత్సవంలో (Victory Celebration) భాగంగా జూన్ 4న చిన్నస్వామి స్టేడియం (Chinnaswamy Stadium) వద్ద జరిగిన తొక్కిసలాట కేసుపై సీఐడీ పోలీసులు ...

ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో విషాదం.. తొక్కిసలాటలో 18 మంది మృతి

ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో విషాదం.. తొక్కిసలాటలో 18 మంది మృతి

న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌ (New Delhi Railway Station)లో శనివారం రాత్రి ఘోర విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికుల రద్దీ కారణంగా తలెత్తిన తొక్కిస‌లాట‌(Stampede)లో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయాలపాలయ్యారు. రైల్వే ...

కుంభమేళా తొక్కిసలాటలో 30 మంది మృతి.. ప‌రిహారం ప్ర‌క‌ట‌న‌

కుంభమేళా తొక్కిసలాటలో 30 మంది మృతి.. ప‌రిహారం ప్ర‌క‌ట‌న‌

ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) ప్ర‌యాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా (Maha Kumbh Mela) తొక్కిసలాటలో 30 మంది భ‌క్తులు ప్రాణాలు కోల్పోయార‌ని ఉన్న‌తాధికారులు బుధ‌వారం ప్ర‌క‌టించారు. పుణ్య‌స్నానానికి భ‌క్తులు అధిక సంఖ్య‌లో త‌ర‌లిరావ‌డంతో మంగ‌ళ‌వారం ...

కుంభమేళాలో తొక్కిస‌లాట‌.. 17 మంది మృతి

కుంభమేళాలో తొక్కిస‌లాట‌.. 17 మంది మృతి

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ప్ర‌యాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. మౌని అమావాస్య సందర్భాన్ని పురస్కరించుకుని పుణ్యస్నానాలకు సంగమం వద్దకు లక్షలాది భక్తులు తరలివచ్చారు. అయితే, భక్తుల అధిక సంఖ్యతో ...

తిరుమల ఘటనలపై కేంద్రం సీరియస్

తిరుమల ఘటనలపై కేంద్రం సీరియస్

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో జరుగుతున్న వరుస ఘటనలపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. ఇటీవల వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సమయంలో జరిగిన తొక్కిసలాట, లడ్డూ కౌంటర్‌లో అగ్ని ప్రమాదం, ఘాట్ ...

తొక్కిస‌లాట ఘ‌ట‌న‌.. డీఎస్పీ ర‌మ‌ణ‌పై వేటు - సీఎం చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న‌

తొక్కిస‌లాట ఘ‌ట‌న‌.. డీఎస్పీ ర‌మ‌ణ‌పై వేటు – సీఎం చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న‌

తిరుపతిలో తొక్కిసలాట బాధితుల‌ను ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు ప‌రామ‌ర్శించారు. అమ‌రావ‌తి నుంచి తిరుప‌తి చేరుకున్న చంద్ర‌బాబు ముందుగా తొక్కిస‌లాట ఘ‌ట‌న జ‌రిగిన ప్ర‌దేశాన్ని ప‌రిశీలించారు. ఘ‌ట‌న ఎలా జ‌రిగింద‌ని టీటీడీ చైర్మ‌న్‌, ...

కాసేప‌ట్లో తిరుప‌తికి వైఎస్ జ‌గ‌న్‌.. బాధితులకు పరామర్శ

కాసేప‌ట్లో తిరుప‌తికి వైఎస్ జ‌గ‌న్‌.. బాధితులకు పరామర్శ

తిరుపతిలో వైకుంఠ ఏకాద‌శి టోకెన్ల కార‌ణంగా జ‌రిగిన‌ తొక్కిసలాట ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను వైసీపీ అధినేత‌, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు పరామర్శించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3 ...