Stampede

ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో విషాదం.. తొక్కిసలాటలో 18 మంది మృతి

ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో విషాదం.. తొక్కిసలాటలో 18 మంది మృతి

న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌ (New Delhi Railway Station)లో శనివారం రాత్రి ఘోర విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికుల రద్దీ కారణంగా తలెత్తిన తొక్కిస‌లాట‌(Stampede)లో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయాలపాలయ్యారు. రైల్వే ...

కుంభమేళా తొక్కిసలాటలో 30 మంది మృతి.. ప‌రిహారం ప్ర‌క‌ట‌న‌

కుంభమేళా తొక్కిసలాటలో 30 మంది మృతి.. ప‌రిహారం ప్ర‌క‌ట‌న‌

ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) ప్ర‌యాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా (Maha Kumbh Mela) తొక్కిసలాటలో 30 మంది భ‌క్తులు ప్రాణాలు కోల్పోయార‌ని ఉన్న‌తాధికారులు బుధ‌వారం ప్ర‌క‌టించారు. పుణ్య‌స్నానానికి భ‌క్తులు అధిక సంఖ్య‌లో త‌ర‌లిరావ‌డంతో మంగ‌ళ‌వారం ...

కుంభమేళాలో తొక్కిస‌లాట‌.. 17 మంది మృతి

కుంభమేళాలో తొక్కిస‌లాట‌.. 17 మంది మృతి

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ప్ర‌యాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. మౌని అమావాస్య సందర్భాన్ని పురస్కరించుకుని పుణ్యస్నానాలకు సంగమం వద్దకు లక్షలాది భక్తులు తరలివచ్చారు. అయితే, భక్తుల అధిక సంఖ్యతో ...

తిరుమల ఘటనలపై కేంద్రం సీరియస్

తిరుమల ఘటనలపై కేంద్రం సీరియస్

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో జరుగుతున్న వరుస ఘటనలపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. ఇటీవల వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సమయంలో జరిగిన తొక్కిసలాట, లడ్డూ కౌంటర్‌లో అగ్ని ప్రమాదం, ఘాట్ ...

తొక్కిస‌లాట ఘ‌ట‌న‌.. డీఎస్పీ ర‌మ‌ణ‌పై వేటు - సీఎం చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న‌

తొక్కిస‌లాట ఘ‌ట‌న‌.. డీఎస్పీ ర‌మ‌ణ‌పై వేటు – సీఎం చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న‌

తిరుపతిలో తొక్కిసలాట బాధితుల‌ను ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు ప‌రామ‌ర్శించారు. అమ‌రావ‌తి నుంచి తిరుప‌తి చేరుకున్న చంద్ర‌బాబు ముందుగా తొక్కిస‌లాట ఘ‌ట‌న జ‌రిగిన ప్ర‌దేశాన్ని ప‌రిశీలించారు. ఘ‌ట‌న ఎలా జ‌రిగింద‌ని టీటీడీ చైర్మ‌న్‌, ...

కాసేప‌ట్లో తిరుప‌తికి వైఎస్ జ‌గ‌న్‌.. బాధితులకు పరామర్శ

కాసేప‌ట్లో తిరుప‌తికి వైఎస్ జ‌గ‌న్‌.. బాధితులకు పరామర్శ

తిరుపతిలో వైకుంఠ ఏకాద‌శి టోకెన్ల కార‌ణంగా జ‌రిగిన‌ తొక్కిసలాట ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను వైసీపీ అధినేత‌, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు పరామర్శించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3 ...

తిరుపతి తొక్కిసలాట.. ఏడుకు చేరిన మృతుల సంఖ్య

తిరుపతి తొక్కిసలాట.. ఏడుకు చేరిన మృతుల సంఖ్య

వైకుంఠ ఏకాద‌శి సంద‌ర్భంగా శ్రీ‌వారి ద‌ర్శ‌నం టోకెన్ల జారీలో ఘోర విషాద సంఘ‌ట‌న చోటు చేసుకుంది. తిరుపతిలో జ‌రిగిన తొక్కిసలాట ఘ‌ట‌న‌లో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల ...

శ్రీ‌వారి భక్తుల మృతిపై వైఎస్ జగన్‌ దిగ్భ్రాంతి

శ్రీ‌వారి భక్తుల మృతిపై వైఎస్ జగన్‌ దిగ్భ్రాంతి

వైకుంఠ ఏకాద‌శి టోకెన్ల జారీ కేంద్రం వ‌ద్ద జ‌రిగిన తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో ఆరుగురు మృతిచెంద‌డంపై వైసీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాల‌కు ప్ర‌గాఢ ...

తిరుమ‌ల‌లో తొక్కిస‌లాట.. ఆరుకు చేరిన మృతుల సంఖ్య‌

తిరుప‌తిలో తొక్కిస‌లాట.. ఆరుకు చేరిన మృతుల సంఖ్య‌

తిరుపతిలో తీవ్ర విషాద సంఘ‌ట‌న‌ చోటు చేసుకుంది. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ కేంద్రాల వద్ద తొక్కిసలాట జ‌రిగింది. రెండు వేర్వేరు చోట్ల జ‌రిగిన తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు ...

అల్లు అర్జున్‌కు బిగ్ రిలీఫ్..

అల్లు అర్జున్‌కు బిగ్ రిలీఫ్..

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌కు బిగ్ రిలీఫ్‌ లభించింది. ఈ కేసులో నాంపల్లి కోర్టు ఆయనకు రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేస్తూ ఉత్త‌ర్వులు ఇచ్చింది. ఇదే కేసులో ప్ర‌స్తుతం తెలంగాణ ...