SpaceX
డాకింగ్ సక్సెస్.. చరిత్ర సృష్టించిన భారత వ్యోమగామి
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా నేతృత్వంలోని యాక్సియం-4 (Ax-4) మిషన్ వ్యోమనౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)తో విజయవంతంగా అనుసంధానమైంది. జూన్ 25న ఫ్లోరిడాలోని ...
ఇండియాపై మస్క్ గురి.. స్టార్లింక్కు లైన్ క్లియర్
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) గురి ఇప్పుడు ఇండియా (India)పై పడింది. మస్క్ స్థాపించిన స్పేస్ఎక్స్ (SpaceX) కంపెనీకి చెందిన స్టార్లింక్ (Starlink), భారతదేశంలో సాటిలైట్ ఆధారిత బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ ...
సునీతా విలియమ్స్ రాకపై నాసా కీలక ప్రకటన
నాసా ప్రముఖ వ్యోమగామి సునీతా విలియమ్స్, ఆమె సహచరుడు బుచ్ విల్మోర్ మరికొన్ని గంటల్లో భూమి మీదకు తిరిగి రానున్నారు. మొత్తం తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో గడిపిన వీరి ప్రయాణం మరికొన్ని ...
నింగిలోకి స్పేస్ఎక్స్.. సునీతా విలియమ్స్ తిరుగు ప్రయాణం సిద్ధం
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో 9 నెలలుగా చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమికి తిరిగి రానున్నారు. అమెరికన్ అంతరిక్ష సంస్థ నాసా (NASA) మరియు స్పేస్ఎక్స్ (SpaceX) ...
సునీతా విలియమ్స్ రాకకు మళ్లీ బ్రేక్.. కారణమిదే!
నాసా(NASA) ప్రముఖ వ్యోమగామి సునీతా విలియమ్స్(Sunita Williams) రాకకు మరోసారి బ్రేక్ పడింది. స్పేస్ఎక్స్(SpaceX) రాకెట్ ప్రయోగం వాయిదా పడటంతో ఈ జాప్యం జరిగింది. అమెరికా ఫ్లోరిడా నుంచి ఫాల్కన్ 9 రాకెట్ ...
మార్చి 19న భూమి మీదకు సునీతా విలియమ్స్!
తొమ్మిది నెలలుగా అంతరిక్షంలో ఉండిపోయిన ఇద్దరు వ్యోమగామీలు భూమి మీదకు వచ్చే సమయం ఎట్టకేలకు ఆసన్నమైంది. భారత సంతతికి చెందిన ప్రముఖ నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ 2024 జూన్ 5న బోయింగ్ ...
స్పేస్ ఎక్స్తో కీలక ఒప్పందం.. భారత్లోకి స్టార్లింక్ ఇంటర్నెట్
భారతదేశ టెలికాం దిగ్గజం ఎయిర్టెల్(Airtel), ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్(SpaceX)తో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా స్టార్లింక్(Starlink) హై-స్పీడ్ ఇంటర్నెట్(Internet) సేవలను భారతదేశానికి అందించనున్నారు. ఈ ...
సునీతా విలియమ్స్ భూమికి తిరిగొచ్చే తేదీ ఖరారు!
వారం రోజుల మిషన్ కోసం వెళ్లి ఎనిమిది నెలల పాటు అంతరిక్షంలోనే ఉండిపోయిన భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ త్వరలో భూమి మీదకు రానున్నారు. ఆమెతో పాటు అక్కడే ...
పీఎం మోడీకి మస్క్ స్పెషల్ గిఫ్ట్.. అదేంటంటే..
ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన ముగిసింది. ఈ పర్యటనలో భారత్-అమెరికా సంబంధాల బలోపేతం, వాణిజ్య ఒప్పందాలు, భద్రతా అంశాలపై చర్చలు జరిగాయి. అయితే, ఈ పర్యటనలో ఒక విశేషమైన ఘటన జరిగింది. ...