Rural Development

భోగాపురం లో రైతుల ఇళ్ల తొలగింపు.. రైతుల ఆందోళన

భోగాపురం లో రైతుల ఇళ్ల తొలగింపు.. రైతుల ఆందోళన

విజయనగరం (Vizianagaram) జిల్లాలోని భోగాపురం (Bhogapuram) మండలం బైరెడ్డి పాలెం గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామంలో రైతుల ఇళ్ల తొలగింపు (Demolition of Farmers’ Houses) తీవ్ర గందరగోళానికి దారి ...

95 ఏళ్ల వయసులో సర్పంచ్‌.. రామచంద్రారెడ్డి రికార్డు

95 ఏళ్ల వయసులో సర్పంచ్‌.. రామచంద్రారెడ్డి రికార్డు

వయస్సు ప్రజాసేవకు అడ్డంకి కాదని మరోసారి నిరూపించారు సూర్యాపేట జిల్లా (Suryapet District) నాగారం గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా (Sarpanch) ఎన్నికైన రామచంద్రారెడ్డి (Ramachandra Reddy). 95 ఏళ్ల వయస్సులో పంచాయతీ ఎన్నికల్లో ...

మళ్లీ తెరపైకి తెలంగాణ‌-మ‌హారాష్ట్ర‌ సరిహద్దు వివాదం!

మళ్లీ తెరపైకి తెలంగాణ‌-మ‌హారాష్ట్ర‌ సరిహద్దు వివాదం!

తెలంగాణ–మహారాష్ట్ర (Telangana–Maharashtra) మధ్య స్తబ్దంగా ఉన్న సరిహద్దు వివాదం (Border Dispute) మళ్లీ చర్చనీయాంశమైంది. మహారాష్ట్ర సీఎం (Maharashtra CM) దేవేంద్ర ఫడ్నవీస్‌ (Devendra Fadnavis) చేసిన “వివాదాస్పద గ్రామాలు తమవే” అన్న ...

దేశంలో పేదరికం భారీగా తగ్గింది: ప్రపంచ బ్యాంకు నివేదిక

దేశంలో పేదరికం భారీగా తగ్గింది: ప్రపంచ బ్యాంకు నివేదిక

భారతదేశంలో (India) తీవ్ర పేదరికంలో (Extreme Poverty) జీవిస్తున్న వారి సంఖ్య 2011-12లో 344.47 మిలియన్ల నుండి 2022-23లో 75.24 మిలియన్లకు తగ్గినట్లు (Reduced) ప్రపంచ బ్యాంకు (World Bank) తాజా నివేదిక‌ ...

ఎంపీల మౌనం వెనుక మర్మం ఏంటి? – హరీశ్ రావు ఆగ్రహం

ఎంపీల మౌనం వెనుక మర్మం ఏంటి? – హరీశ్ రావు ఆగ్రహం

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని (National Rural Employment Guarantee Scheme) కేంద్రం (Central Government), రాష్ట్ర ప్రభుత్వాలు (State Governments) నిర్వీర్యం చేస్తున్నాయని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ ...

రైతులకు గుడ్‌న్యూస్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

రైతులకు గుడ్‌న్యూస్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

రైతుల‌కు కేంద్ర‌ ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధ‌వారం కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రైతుల సంక్షేమం, పశు ఆరోగ్యం, పర్వత ప్రదేశాల అభివృద్ధి ...

నేడు కేంద్ర బడ్జెట్.. ఆశ‌ల్లో మ‌ధ్య‌త‌ర‌గతి ప్ర‌జ‌లు

నేడు కేంద్ర బడ్జెట్.. ఆశ‌ల్లో మ‌ధ్య‌త‌ర‌గతి ప్ర‌జ‌లు

కేంద్ర ప్రభుత్వం ఈరోజు పార్లమెంటులో 2025-26 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ‌ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్‌ను ప్రకటించనున్నారు. ఈ బడ్జెట్‌లో రైతులు, పేదలు, ...

రైతులకు రూ.20 వేల సాయం.. ఎప్పుడో తెలుసా?

రైతులకు రూ.20 వేల సాయం.. ఎప్పుడో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం ఒక పెద్ద కసరత్తు మొదలుపెట్టింది. అన్నదాత సుఖీభవ పథకం పేరుతో ఏడాదికి రైతులకు రూ.20,000 సాయం అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ పథకం కింద, PM కిసాన్ ...

టీసాట్‌లో కొత్త అధ్యాయం.. వ్యవసాయంపై ప్రత్యేక ప్రసారాలు ప్రారంభం

టీసాట్‌లో కొత్త అధ్యాయం.. వ్యవసాయంపై ప్రత్యేక ప్రసారాలు ప్రారంభం

పోటీ పరీక్షలు, ఉపాధికి సంబంధించిన కంటెంట్‌ ప్రసారం చేసే సంస్థగా ప్రసిద్ధి పొందిన తర్వాత, ఇప్పుడు వ్యవసాయ రంగానికి సంబంధించిన ప్రత్యేక ప్రసారాలను ప్రారంభిస్తున్నట్లు టీసాట్ సీఈవో వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ప్రతి ...