Rescue Operation

17వ రోజుకు రెస్క్యూ ఆపరేషన్.. మృతదేహాల కోసం కొనసాగుతున్న తవ్వకాలు

17వ రోజుకు రెస్క్యూ ఆపరేషన్.. మృతదేహాల కోసం కొనసాగుతున్న తవ్వకాలు

శ్రీశైలం ఎడమ కాలువ ప్రాజెక్టు (SLBC) లో జరిగిన విషాదకర ఘటనకు సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ 17వ రోజుకు చేరుకుంది. ఈ ప్రాజెక్టులో టన్నెల్ నిర్మాణ సమయంలో జరిగిన ప్రమాదంలో 8 మంది ...

SLBC టన్నెల్ ప్రమాదం.. 15వ రోజుకు చేరిన రెస్క్యూ ఆపరేషన్

SLBC టన్నెల్ ప్రమాదం.. 15వ రోజుకు చేరిన రెస్క్యూ ఆపరేషన్

SLBC (శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్) టన్నెల్ ప్రమాదంలో రెస్క్యూ ఆపరేషన్ 15వ రోజుకు చేరుకుంది. జీపీఆర్ (GPR) టెక్నాలజీ, క్యాడవర్ డాగ్స్ సహాయంతో మృతదేహాల కోసం విస్తృతంగా తవ్వకాలు చేప‌డుతున్నారు. డీ ...

SLBC ట‌న్నెల్ ప్ర‌మాదం.. 8 మంది మృత‌దేహాలు గుర్తింపు

SLBC ట‌న్నెల్ ప్ర‌మాదం.. 8 మంది మృత‌దేహాలు గుర్తింపు

శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (SLBC) టన్నెల్ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. శుక్రవారం ఉదయం జరిగిన రెస్క్యూ ఆపరేషన్‌లో గల్లంతైన ఎనిమిది మంది మృతదేహాలను గుర్తించారు. టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులను వెలికితీయేందుకు గ‌త ...

బంగారు గనిలో చిక్కుకుని 100 మంది కార్మికుల మృతి

బంగారు గనిలో చిక్కుకుని 100 మంది కార్మికుల మృతి

దక్షిణాఫ్రికాలోని స్టీల్ ఫాంటైన్ ప్రాంతంలో పాడుబడిన బంగారు గనిలో చోటు చేసుకున్న ఘటన భయానక విషాదానికి కారణమైంది. ఈ గనిలో అక్రమ మైనింగ్ చేస్తున్న 100 మందికి పైగా కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ...

హిమాచల్‌లో మంచు దుప్పటి.. రోడ్లపై ఘోర ట్రాఫిక్ జామ్‌లు

హిమాచల్‌లో మంచు దుప్పటి.. రోడ్లపై ఘోర ట్రాఫిక్ జామ్‌లు

హిమాచల్ ప్రదేశ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల‌న్నీ మంచు దుప్ప‌టి క‌ప్పుకున్నాయి. సిమ్లా, కులు, మనాలి వంటి నగరాల్లో మంచు కార‌ణంగా ట్రాఫిక్ జామ్‌లు, పర్యాటకులు చిక్కుకోవడం పెద్ద సమస్యగా మారింది. ఈ పరిస్థితుల్లో, ...

ముంబై తీరంలో విషాదం.. ఫెర్రీ బోల్తాప‌డి 13 మంది మృతి

ముంబై తీరంలో విషాదం.. ఫెర్రీ బోల్తాప‌డి 13 మంది మృతి

ముంబై (Mumbai) తీరంలో ఫెర్రీ బోల్తా ప‌డి 13 మంది దుర్మ‌ర‌ణం చెందారు. గేట్ వే ఆఫ్ ఇండియా (Gate Way Of India) నుంచి ఎలిఫెంటా కేవ్స్ (Elefenta Caves)కు ఫెర్రీ ...