RBI
రామోజీ మరణించినా.. విచారణ కొనసాగాల్సిందే.. – RBI
మార్గదర్శి చిట్ఫండ్ కేసు మధ్యంతర పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ కొనసాగింది. ఈ విచారణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, మార్గదర్శి సంస్థ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తమ వాదనలు ...
ఆర్బీఐ మాజీ గవర్నర్కు కీలక పదవి
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మాజీ గవర్నర్ని కీలక పదవి వరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) ముఖ్య కార్యదర్శిగా ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ (Shaktikanta Das) ...
ఇన్నేళ్లకు కోర్టు ముందు నిజం అంగీకరించక తప్పలేదు?
చట్టవిరుద్ధంగా డిపాజిట్ల సేకరణ అభియోగాల కేసులో మార్గదర్శి ఎట్టకేలకు నిజాన్ని అంగీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 18 ఏళ్లుగా న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్న ఈ కేసులో మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఎట్టకేలకు వాస్తవాన్ని తెలంగాణ హైకోర్టు ...
రెపోరేట్పై ఆర్బీఐ కీలక నిర్ణయం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే కీలక నిర్ణయం తీసుకుంది. మానిటరీ పాలసీ కమిటీ (MPC) సమావేశంలో రెపో రేటు (Repo Rate)ను 25 బేస్ ...
రూ.5000 నోటు వస్తుందా?.. క్లారిటీ ఇచ్చిన ఆర్బీఐ
రెండు వేల రూపాయల నోటు చలామణి నుంచి తొలగించిన తరువాత, ఇప్పుడు రూ.5000 నోటు రాబోతుందంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ వార్తలకు స్పందించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ...
ఆర్బీఐ నుంచి గొప్ప శుభవార్త..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి, ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ల (PPI) వాలెట్లను ఉపయోగించి, థర్డ్-పార్టీ యాప్ల ద్వారా UPI చెల్లింపులు చేయవచ్చని ఆర్బీఐ ...