News Wire
-
01
హైదరాబాద్ మెట్రోకు కొత్త కోచ్లు..
మెట్రోకు కొత్త కోచ్లు. ఫేజ్-2 పనులు వేగవంతం చేయాలని సీఎం రేవంత్ ఆదేశం.
-
02
కొలంబియాలో భారీ భూకంపం..
కొలంబియాలో 7.4 తీవ్రతతో సంభవించిన భూకంపం. మృతుల సంఖ్య 250 మంది.
-
03
అదానీకి అమెరికా కోర్టులో భారీ ఊరట
అదానీ, ఇతరులపై ఉన్న లంచం, మోసం ఆరోపణలకు సంబంధించిన క్రిమినల్ కేసును అమెరికా ఫెడరల్ కోర్టు కొట్టివేత.
-
04
టాటా సన్స్ ఛైర్మన్ రాజీనామా
టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తన పదవికి రాజీనామా. అయితే 2027 ఫిబ్రవరి వరకు పదవిలో కొనసాగుతారు.
-
05
FCRA బిల్లుపై కీలక నిర్ణయం..
ప్రతిపక్ష నిరసనల నేపథ్యంలో FCRA బిల్లును JPCకి పంపేందుకు కేంద్రం సిద్ధం
-
06
భారీ వర్షాలకు పలు రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్
రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని IMD వెల్లడి.
-
07
దేశంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు తగ్గుముఖం
దేశంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు తగ్గుముఖం పట్టాయి. ఏడాదిలో దాదాపు 10 వేల ప్రభుత్వ పాఠశాలలు తగ్గినట్లు తాజా గణాంకాలు.
-
08
గుర్మీత్ రామ్ రహీమ్ కేసు సుప్రీంకోర్టుకు
రామ్ ఛత్రపతి హత్య కేసులో గుర్మీత్ రామ్ రహీమ్కు ఎదురుదెబ్బ. నిర్దోషిగా విడుదలను సవాలు చేసిన పిటిషన్ను సుప్రీం స్వీకరణ.
-
09
సింగర్ రాహుల్ సిప్లిగంజ్పై కేసు
తనపై బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ యువతి ఫిర్యాదు. రాహుల్ సహా 11 మందిపై కేసు నమోదు చేసిన విశాఖ ఎంవీపీ పోలీసులు
-
10
లండన్లో మంత్రి నారాయణ బృందం
అమరావతి ఐకానిక్ భవనాల నిర్మాణం కోసం ఫోస్టర్ అండ్ పార్టనర్స్తో సమావేశం. టవర్ నిర్మాణంపై ఎల్అండ్టీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్






భారత్-శ్రీలంక టెస్ట్ సిరీస్కు తెర.. కొత్త అవతారంలో అజింక్య రహానే!
భారత్(India), శ్రీలంక(Sri Lanka) జట్ల మధ్య ఆగస్టు 15 (శనివారం) నుంచి రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్(Test Series) సమరానికి తెరలేవనుంది. గాల్ (Galle) వేదికగా ప్రారంభమయ్యే తొలి మ్యాచ్లో యంగ్ కెప్టెన్ ...