Protest
Save Women Save Andhra
Statewide Protests: The YSRCP Women’s Wing launched statewide protests under the slogan “Save Women Save Andhra” to condemn the rising atrocities against women and ...
ఏపీలో ‘వెన్నుపోటు దినం’.. ప్రభుత్వ మోసాలపై వైసీపీ ఆందోళన
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో కూటమి ప్రభుత్వం (Coalition Government) ప్రజలను మోసం (People Cheated) చేసిందని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా నిలువునా వెన్నుపోటు పొడిచిందని ఆరోపిస్తూ వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ...
విశాఖలో దారుణం.. మహిళ ప్రాణం తీసిన మత్తు డాక్టర్!
విశాఖపట్నం జిల్లాలోని నీరుకొండలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చెయ్యి ఫ్యాక్చర్ కారణంగా చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన ఓ మహిళకు అధిక మోతాదులో మత్తు ఇంజెక్షన్ ఇవ్వడంతో ఆమె ...
లంచం ఇస్తేనే లబ్దిదారుల జాబితాలో పేరు?
ప్రభుత్వం (Government) ఇస్తానన్న ఇందిరమ్మ ఇల్లు (Indiramma House) జాబితాలో పేరు రావాలంటే అర్హత మాత్రమే ఉంటే సరిపోదు.. అధికారులు, స్థానిక నేతల చేతులు కూడా తపడాల్సిందేనట. అన్నీ ఇచ్చి లిస్ట్లో తన ...
అవమానం తట్టుకోలేక.. స్విగ్గి డెలివరీ బాయ్ సూసైడ్!
తనకు జరిగిన అవమానం తట్టుకోలేక స్విగ్గి డెలివరీ బాయ్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన విశాఖపట్నంలో తీవ్ర కలకలం సృష్టించింది. ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి సీతమ్మధార లోని ఆక్సిజన్ టవర్స్ అపార్ట్మెంట్స్లోకి డెలివరీ బాయ్ ...
వేధింపులు ఎక్కువయ్యాయి.. – టీటీడీ ఉద్యోగుల నిరసన
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడు నరేశ్ ఉద్యోగిపై బూతుపురాణం ఘటన కొత్త మలుపు తిరిగింది. బోర్డు మెంబర్ తీరుతో ఉద్యోగ సంఘాలన్నీ ఏకమయ్యాయి. టీటీడీ ఉద్యోగి బాలాజీపై అనుచితంగా ప్రవర్తించిన బోర్డు ...
వైసీపీ ‘ఫీజు పోరు’ వాయిదా.. ఎప్పుడంటే..
విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, విద్యా సంస్థల్లో తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 5వ తేదీన నిర్వహించ తలపెట్టిన ‘ఫీజు పోరు’కు ప్రతిపక్ష వైసీపీ వాయిదా ...
తమిళనాడు అసెంబ్లీ.. గవర్నర్ వాకౌట్ – హైడ్రామా మొదలు
తమిళనాడు అసెంబ్లీ శీతాకాల సమావేశాల తొలి రోజు హైడ్రామా చోటుచేసుకుంది. గవర్నర్ ఆర్ఎన్ రవి, తన సంప్రదాయ ప్రసంగాన్ని రద్దు చేసి, అసెంబ్లీని వాకౌట్ చేశారు. ఈ సంఘటనతో మొత్తం అసెంబ్లీ నివ్వెరపోయింది. ...
విద్యుత్ చార్జీల పెంపుపై నిరసన తెలిపినా కేసా..? – వైసీపీ ఆగ్రహం
విద్యుత్ చార్జీల పెంపుదలపై వైసీపీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి విడదల రజిని సహా 30 మంది నాయకులు, కార్యకర్తలపై చిలకలూరిపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నిరసన ...
ప్రజలపై రూ.15 వేల కోట్లు భారం.. రేపు వైసీపీ నిరసన
కూటమి ప్రభుత్వం ప్రజలపై రూ.15 వేల కోట్ల విద్యుత్ చార్జీల భారాన్ని మోపడాన్ని నిరసిస్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు ఈ నెల 27వ తేదీన తలపెట్టిన ర్యాలీలు, వినతిపత్రాల ...