Prayagraj
జబల్పూర్ రోడ్డు ప్రమాదం.. ఎనిమిదికి చేరిన మృతుల సంఖ్య
మధ్యప్రదేశ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న అతిపెద్ద ఆధ్యాత్మిక మహోత్సవం కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తుండగా మినీ బస్సు లారీ కొట్టింది. ఈ ప్రమాదంలో ...
త్రివేణీ సంగమంలో రాష్ట్రపతి పుణ్యస్నానం
ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక మహోత్సవమైన మహా కుంభమేళా (Kumbh Mela)లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పాల్గొన్నారు. సోమవారం ప్రయాగ్రాజ్లోని త్రివేణీ సంగమం వద్ద ఆమె పుణ్యస్నానం ఆచరించారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ...
మహా కుంభమేళాలో మరో అగ్నిప్రమాదం..
ప్రయాగ్రాజ్ మహా కుంభమేళాలో శుక్రవారం మరోసారి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని ప్రస్తుతం మంటలను అదుపులోకి ...
త్రివేణి సంగమంలో మోడీ పుణ్యస్నానం (Video)
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక మహోత్సవమైన ప్రయాగరాజ్(Prayagraj) మహా కుంభమేళా (Maha Kumbh Mela)లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(Narendra Modi) పాల్గొన్నారు. త్రివేణి సంగమం(Triveni Sangamam) వద్ద ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించడంతో ...
ఫిబ్రవరి 5న మహా కుంభమేళాకు మోదీ
ప్రయాగ్ రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాకు ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 5న హాజరవుతారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ పుణ్యక్షేత్రానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఫిబ్రవరి 10న వచ్చి త్రివేణీ ...
కుంభమేళాలో అగ్నిప్రమాదం.. వీడియో వైరల్
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగరాజ్లో జరుగుతున్న మహా కుంభమేళా భక్తుల రద్దీతో కిటకిటలాడుతుండగా, అకస్మాత్తుగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భక్తుల కోసం వేసిన గుడారాల్లో మంటలు చెలరేగడంతో భయపడిన భక్తులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ...
ఘనంగా ప్రారంభమైన అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక
అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో గంగా, యమున, సరస్వతి సంగమించే పవిత్ర త్రివేణి సంగమంలో తొలుత పీఠాధిపతులు, నాగా సాధువుల షాహీ (రాజ) స్నాన వేడుకతో మహా కుంభమేళాకు అంకురార్పణ ...
మహా కుంభమేళా-2025.. ప్రయాగ్రాజ్లో ఏర్పాట్లు పూర్తి
జనవరి 13 నుంచి 45 రోజుల పాటు జరిగే మహా కుంభమేళా కోసం ప్రయాగ్రాజ్ సిద్ధమైంది. భక్తుల సౌకర్యాల కోసం ఉత్తర్ప్రదేశ్ సర్కార్ భారీ ఎత్తున ఏర్పాట్లు చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా ...














