Ponguleti Srinivas Reddy
26న రైతు భరోసా.. మార్గదర్శకాలు విడుదల
తెలంగాణ సర్కార్ ఈనెల 26 నుంచి రైతు భరోసా పెట్టుబడి సాయంగా ఎకరాకు రూ.12 వేలు అందించనున్నట్లు ప్రకటించింది. భూ భారతిలో నమోదు చేసిన వ్యవసాయ యోగ్యమైన భూములకు మాత్రమే ఈ సాయం ...
‘ధరణి’ పేరు మార్పు.. అసెంబ్లీలో బిల్లు
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో నేటి వరకు అమలవుతున్న ధరణి విధానాన్ని పూర్తిగా మార్చేస్తున్నామని చెప్పారు. ధరణిని పూర్తిగా మార్చి భూభారతిని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ...
కడియం శ్రీహరి ‘నల్లికుట్లోడు’.. మంత్రి సురేఖ సంచలన వ్యాఖ్యలు
వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో రాజకీయ వివాదం రాజుకుంది. అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి తన మంత్రి ...