Politics
పవన్కు కేంద్రం నుంచి షాక్.. డీఎస్పీకి ప్రతిష్టాత్మక అవార్డు
పశ్చిమ గోదావరి జిల్లా పోలీస్ శాఖలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) విచారణకు ఆదేశించిన భీమవరం (Bhimavaram) డీఎస్పీ(DSP) జయసూర్య (Jayasurya)కు కేంద్ర ప్రభుత్వం ...
తెలంగాణ కాంగ్రెస్ మంత్రిపై బయోపిక్!
తెలంగాణ (Telangana) రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) జీవితం ఆధారంగా ‘శ్రీనన్న అందరివాడు (Srinanna Andarivadu)’ అనే పేరుతో బయోపిక్ (Biopic) రాబోతోంది. ఈ సినిమాలో ...
రైతుల చెంపదెబ్బ వ్యాఖ్యలపై కంగనా రనౌత్ స్పందన
బాలీవుడ్ (Bollywood) నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut)పై తమిళనాడు (Tamil Nadu) కాంగ్రెస్ మాజీ చీఫ్, సీనియర్ నేత కేఎస్. అళగిరి (K.S.Alagiri) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కంగనా ...
రూ.3 కోట్లు పెట్టి ఉద్యోగం ఎలా కొంటాం సారూ..?
గ్రూప్-1 ఫలితాలపై (Group-1 Results) వచ్చిన ఆరోపణలను ఖండించడానికి ర్యాంకర్ల (Rankers) తల్లిదండ్రులు (Parents) తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. తమ పిల్లల కష్టాన్ని, విజయాన్ని అవహేళన చేస్తున్న అవాస్తవ ఆరోపణలపై వారు ...
బాబు ఆలయాలను కూల్చింది మర్చిపోదామా..? బీజేపీ నేతలకు పేర్ని నాని సెటైర్లు
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, ఎంపీ పురందేశ్వరి చంద్రబాబు ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తున్నారని వైసీపీ నేత, మాజీ మంత్రి పెర్ని నాని మండిపడ్డారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన, వైసీపీపై హిందూ ...
లోకేష్ హామీ.. పెట్రోల్ భారం ఏపీలోనే అధికం
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో పెట్రోల్ (Petrol) ధరలు దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఇండియా టెక్ అండ్ ఇన్ఫ్రా (India Tech And Infra) అనే ఎక్స్ హ్యాండిల్(X Handle) ...
విద్యను వ్యాపారంగా మార్చారు: సీఎం రేవంత్
తెలంగాణ (Telangana) ఉద్యమంలో ఉపాధ్యాయులు (Teachers) పోషించిన కీలక పాత్రను ముఖ్యమంత్రి (Chief Minister) రేవంత్రెడ్డి (Revanth Reddy) ప్రశంసించారు. విద్యాశాఖ ప్రాముఖ్యత దృష్ట్యా దానిని తన వద్దే ఉంచుకున్నానని ఆయన తెలిపారు. ...
ముగ్గురికి కేబినెట్ హోదా.. జీవో విడుదల
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముగ్గురికి కేబినెట్ హోదా కల్పిస్తూ అధికారిక ఉత్తర్వులు విడుదల చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ ముకేశ్ కుమార్ మీనా ...















పచ్చకామెర్ల రోగం.. రంగులపై వైసీపీ ఎమ్మెల్యే సెటైర్లు
ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వ తీరుపై వైసీపీ ఎమ్మెల్యే సోషల్ మీడియా వేదికగా సెటైర్లు పేల్చారు. ఇటీవల కాలంలో కొన్నిచోట్ల ప్రభుత్వ కార్యాలయాలు, అన్నా క్యాంటీన్లు, కుట్టు మెషీన్లకు, విద్యుత్ స్తంభాలకు, కూర్చునే బెంచీలకు, ...