Polavaram Project

ఏపీకి పూర్వోదయ నిధులు కేటాయించండి

ఏపీకి పూర్వోదయ నిధులు కేటాయించండి

ఏపీలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి పూర్వోదయ పథకం కింద నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా కేంద్ర‌మంత్రితో భేటీ అయిన ...

ఢిల్లీకి చేరిన బనకచర్ల వివాదం.. తెలుగు రాష్ట్రాల సీఎంల‌కు పిలుపు

ఢిల్లీకి చేరిన బనకచర్ల వివాదం.. తెలుగు రాష్ట్రాల సీఎంల‌కు పిలుపు

ఆంధ్రప్రదేశ్‌–తెలంగాణ (Andhra Pradesh–Telangana) రాష్ట్రాల మధ్య సాగుతున్న నీటి పంచాయితీ (Water Dispute)  ఇప్పుడు ఢిల్లీ (Delhi) దాకా వెళ్లింది. ముఖ్యంగా పోలవరం(Polavaram), బనకచర్ల (Banakacharla) ప్రాజెక్టుల  (Projects’) నిర్వహణ, వాటి ద్వారా ...

బనకచర్లపై రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్యలు

‘బనకచర్ల’పై CM రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్యలు

పోలవరం-బనకచర్ల (Polavaram-Banakacharla) ప్రాజెక్టు (Project)పై తెలంగాణ‌ (Telangana) ముఖ్య‌మంత్రి (Chief Minister) రేవంత్‌రెడ్డి (Revanth Reddy) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీ (Delhi) ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆయ‌న మీడియాతో చిట్‌చాట్ నిర్వ‌హించి కీల‌క ...

గోదావరి-బనకచర్ల : ఏపీకి తెలంగాణ‌ స్ట్రాంగ్ రిప్ల‌య్‌

గోదావరి-బనకచర్ల : ఏపీకి తెలంగాణ‌ స్ట్రాంగ్ రిప్ల‌య్‌

హైదరాబాద్‌ (Hyderabad)లోని సచివాలయం (Secretariat)లో జరిగిన తెలంగాణ (Telangana) ఎంపీల (MPs’) అఖిలపక్ష సమావేశం (All-Party Meeting)లో గోదావరి-బనకచర్ల (Godavari-Banakacharla) అనుసంధాన ప్రాజెక్టు (Project)పై తీవ్ర చర్చ జరిగింది. ముఖ్యమంత్రి (Chief Minister) ...

ఏఐ ఎన్టీఆర్‌తో పొగ‌డ్త‌లు.. చ‌రిత్ర‌ను త‌వ్వుతూ విమర్శలు!

ఏఐ ఎన్టీఆర్‌తో పొగ‌డ్త‌లు.. చ‌రిత్ర‌ను త‌వ్వుతూ విమర్శలు!

తెలుగుదేశం పార్టీ (TDP) మహానాడు సందర్భంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత ద్వారా స్వర్గీయ నందమూరి తారక రామారావు (NTR) వీడియోను (Video) సృష్టించి, చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), నారా లోకేష్‌ ...

‘ఎన్నికలంటేనే భయమేస్తోంది’ - మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు

‘ఎన్నికలంటేనే భయమేస్తోంది’ – మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జ‌రిగి దశాబ్దం గడుస్తున్నా సమస్యలు అలాగే ఉండిపోయాయని మాజీ సీఎం, బీజేపీ నేత కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో జరిగిన ‘సంక్రాంతి ఆత్మీయ కలయిక’ ...

పోల‌వ‌రం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకుంది ఎవ‌రు బాబూ.. అంబ‌టి ప్ర‌శ్న‌

పోల‌వ‌రం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకుంది ఎవ‌రు బాబూ.. అంబ‌టి ప్ర‌శ్న‌

పోలవ‌రం ప్రాజెక్టుపై చంద్ర‌బాబు చెప్పేవ‌న్నీ అబ‌ద్ధాలేన‌ని వైసీపీ నేత‌, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు విమ‌ర్శించారు. చంద్రబాబు గతంలో చేసిన అబద్ధాలు, వాటిపై ప్రచారం చూస్తూ ప్రజలు నవ్వుకుంటున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు ...