PM Modi
అవన్నీ తెచ్చింది వైఎస్ జగనే.. – వైసీపీ ట్వీట్
నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసే ప్రాజెక్టులన్నీ తమ హయాంలో సాధించినవేనని, ఆ ప్రాజెక్టులన్నీ కూటమి ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుంటోందని ప్రతిపక్ష వైసీపీ తన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ ...
నేడు విశాఖలో ప్రధాని మోదీ పర్యటన
ప్రధాని నరేంద్ర మోదీ నేడు విశాఖలో పర్యటించనున్నారు. సాయంత్రం 4.15 గంటలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యేక విమానంలో విశాఖకు చేరుకుంటారు. 5.30 గంటల వరకు రోడ్ షోలో పాల్గొంటారు. 5.30 గంటల నుంచి ...
స్టీల్ ప్లాంట్కు గనులు కేటాయించి చిత్తశుద్ధి నిరూపించుకోండి..
ప్రధానమంత్రి నరేంద్రమోదీ విశాఖ పర్యటన సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ సీహెచ్ నరసింగరావు పలు డిమాండ్లను లేవనెత్తారు. స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలని మనం డిమాండ్ ...
ఈనెల 8న విశాఖలో మోదీ పర్యటన
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 8వ తేదీన ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమవుతారు. విశాఖ ఆంధ్రా యూనివర్శిటీ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్లో ...
రోజ్గర్ మేళా.. 71 వేల మందికి ఉద్యోగాల కల్పన
నేడు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కొలువుల పండుగ జరగనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 71 వేల మంది యువతకు నియామక పత్రాలను అందించనున్నారు. ఈ ‘రోజ్గర్ ...
ఇందిరా తర్వాత మోదీయే.. 43 ఏళ్ల తర్వాత కువైట్కు పయనం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన కోసం కువైటు బయల్దేరారు. అరేబియన్ గల్ఫ్ కప్ ప్రారంభోత్సవ వేడుకకు కువైటు చక్రవర్తి షేక్ మెహేషల్ ఆహ్వానం మేరకు పీఎం మోదీ హాజరవుతున్నారు. ...











