PM Modi

చినాబ్ వంతెన ప్రారంభం.. ఈ రైల్వే బ్రిడ్జ్‌ ఘ‌న‌త‌లివే..

చినాబ్ వంతెన ప్రారంభం.. ఈ రైల్వే బ్రిడ్జ్‌ ఘ‌న‌త‌లివే..

జమ్మూ కాశ్మీర్‌ (Jammu and Kashmir)లోని రియాసీ జిల్లా (Reasi District)లో చినాబ్ నది (Chenab River)పై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన (Tallest Railway Bridge)ను ప్రధానమంత్రి (Prime ...

రైల్వే స్టేషన్లకు మోదీ శ్రీకారం.. తెలుగు రాష్ట్రాల్లో నాలుగు

రైల్వే స్టేషన్లకు మోదీ శ్రీకారం.. తెలుగు రాష్ట్రాల్లో నాలుగు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) దేశవ్యాప్తంగా 103 అమృత్ భారత్ (Amrit Bharat) రైల్వే స్టేషన్లను రాజస్థాన్ (Rajasthan) నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. మొత్తం 18 రాష్ట్రాల్లో వీటిని ...

సైన్యానికి పూర్తి స్వేచ్ఛ.. - ప్రధాని మోడీ కీలక ప్రకటన

సైన్యానికి పూర్తి స్వేచ్ఛ.. – ప్రధాని మోడీ కీలక ప్రకటన

ప‌హ‌ల్గామ్‌ (Pahalgam)లో ఉగ్ర‌దాడి (Terrorist Attack) నేప‌థ్యంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ (Narendra Modi) త‌న నివాసంలో వ‌రుస స‌మావేశాలు (Meetings) నిర్వ‌హిస్తున్నారు. వ‌రుస భేటీలతో ఉగ్ర‌వాదాన్ని (Terrorism) ప్రోత్స‌హిస్తున్న పాకిస్తాన్‌ (Pakistan)పై ప్రతీకార ...

మోడీ ప్రైవేట్ కార్యదర్శిగా నిధి తివారీ.. ఎవరీ నిధి?

మోడీ ప్రైవేట్ కార్యదర్శిగా నిధి తివారీ.. ఎవరీ నిధి?

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) ప్రైవేట్ కార్యదర్శి (Private Secretary) గా నిధి తివారీ (Nidhi Tiwari) నియమితులయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 2022 ...

బంగ్లాదేశ్‌కు ప్రధాని మోదీ లేఖ.. అందులో ఏముంది?

బంగ్లాదేశ్‌కు ప్రధాని మోదీ లేఖ.. అందులో ఏముంది?

బంగ్లాదేశ్ స్వాతంత్ర్య దినోత్సవం (Bangladesh Independence Day) సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) లేఖ రాశారు. ఈ లేఖ బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు మహ్మద్ యూనస్‌ (Mohammad Yunus) ...

సునీతా విలియమ్స్‌కు ప్రధాని మోడీ లేఖ

సునీతా విలియమ్స్‌కు ప్రధాని మోడీ లేఖ

దాదాపుగా 9 నెలల పాటు అంతరిక్ష యాత్ర త‌రువాత భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమికి తిరుగు ప్రయాణం అయ్యారు. ఆమెతో పాటు వ్యోమగామి బుచ్ విల్మోర్ కూడా అంతర్జాతీయ అంతరిక్ష ...

ప్ర‌ధాని మోడీ, ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ‌

ప్ర‌ధాని మోడీ, ప‌వ‌న్ మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ‌

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌ధ్య జ‌రిగిన చ‌ర్చ ఆస‌క్తిక‌రంగా మారింది. 27 ఏళ్ల త‌రువాత ఢిల్లీ పీఠంపై కాషాయ జెండా ఎగిరింది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ...

సీఈసీ ఎంపికపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు

సీఈసీ ఎంపికపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC)గా జ్ఞానేశ్ కుమార్ నియమితులైన నేపథ్యంలో ఈ నిర్ణయంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. సుప్రీం కోర్టులో విచారణ కొనసాగుతున్న సమయంలోనే ...

ప్రధాని మోడీ నివాసానికి రాహుల్.. అసలు ఏం జరిగింది?

ప్రధాని మోడీ నివాసానికి రాహుల్.. అసలు ఏం జరిగింది?

కాంగ్రెస్ ఎంపీ, పార్లమెంటరీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఢిల్లీలోని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) నివాసానికి వెళ్లారు. భారత కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) ...

ప్ర‌ధాని మోడీని క‌లిసిన అక్కినేని ఫ్యామిలీ

ప్ర‌ధాని మోడీని క‌లిసిన అక్కినేని ఫ్యామిలీ

టాలీవుడ్ ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖుడు, కింగ్ అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) కుటుంబం ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీతో భేటీ అయ్యింది. అక్కినేని ఫ్యామిలీ అంతా ఢిల్లీ వెళ్లి పీఎంను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసింది. ఈ సమావేశం ...