Pilgrimage

తిరుమలలో క్యూలైన్‌లో ఘర్షణ.. భ‌క్తుల‌కు ర‌క్త‌గాయాలు

తిరుమలలో క్యూలైన్‌లో ఘర్షణ.. భ‌క్తుల‌కు ర‌క్త‌గాయాలు

ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో భక్తుల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. కూర్చునే స్థానం విషయంలో జరిగిన వివాదం కాస్తా దాడికి దారితీసింది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు తిరుమల శ్రీవారి ...

కుంభమేళాలో కత్రినా కైఫ్ సంద‌డి

కుంభమేళాలో కత్రినా కైఫ్ సంద‌డి

పెళ్లి త‌రువాత సినిమాల‌కు, మీడియాకు దూరంగా ఉంటూ, ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్న బాలీవుడ్ (Bollywood) స్టార్ క‌త్రినా కైఫ్(Katrina Kaif) ఎట్ట‌కేల‌కు అభిమానుల కంట‌ప‌డ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా ...

పుణ్య‌క్షేత్రాల యాత్ర‌లో ప‌వ‌న్ వెంట అకీరా

పుణ్య‌క్షేత్రాల యాత్ర‌లో ప‌వ‌న్ వెంట అకీరా

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ కళ్యాణ్ ద‌క్షిణాది రాష్ట్రాల్లోని పుణ్య‌క్షేత్రాల‌ను ద‌ర్శించుకుంటున్నారు. నిన్న ఉద‌యం హైద‌రాబాద్ నుంచి బ‌య‌ల్దేరి కేర‌ళ రాష్ట్రం కొచ్చిలో అడుగుపెట్టిన ప‌వ‌న్‌.. శ్రీ అగ‌స్త్య ...

మకరజ్యోతి దర్శనం.. భక్తుల హర్షం

మకరజ్యోతి దర్శనం.. భక్తుల హర్షం

శబరిమలలో మరోసారి మకరజ్యోతి భక్తులకు దర్శనమిచ్చింది. పొన్నాంబలమేడు పర్వత శిఖరాల్లో వెల‌సిన ఈ మకరజ్యోతి దేశవ్యాప్తంగా భక్తులను కట్టిపడేసింది. జ్యోతి దర్శనమైన వెంటనే అయ్యప్ప స్వామి నామస్మరణ భక్తుల నుంచి మార్మోగింది – ...

ఘ‌నంగా ప్రారంభమైన అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక

ఘ‌నంగా ప్రారంభమైన అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక

అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక ప్రారంభ‌మైంది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌యాగ్‌రాజ్‌లో గంగా, యమున, సరస్వతి సంగమించే పవిత్ర త్రివేణి సంగమంలో తొలుత పీఠాధిపతులు, నాగా సాధువుల షాహీ (రాజ) స్నాన వేడుకతో మహా కుంభమేళాకు అంకురార్పణ ...

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. ద‌ర్శ‌నం ఎన్ని గంట‌లంటే..

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. ద‌ర్శ‌నానికి ఎన్ని గంట‌లంటే..

తిరుమలలో ప్రస్తుతం భక్తుల రద్దీ కొంత తగ్గింది. ఉచిత సర్వ దర్శనానికి కేవలం 1 కంపార్ట్‌మెంట్‌లో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. ఆదివారం నాడు 84,950 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 21,098 ...

పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 20 గంటలు

పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 20 గంటలు

తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వరుస సెలవుల సందర్భంగా తిరుమల కొండపై భక్తుల సంఖ్య రెట్టింపు అయ్యింది. స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు ...

జ‌నవరి 7న బ్రేక్ దర్శనాలు రద్దు

జ‌నవరి 7న బ్రేక్ దర్శనాలు రద్దు

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో 2025 జనవరి 7న బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. ...