Pakistan
Indian Army Foils Major Pakistani Attack, Issues Stern Warning
Tensions flared along the India-Pakistan border as Pakistan attempted a missile attack on Indian Army posts across Jammu & Kashmir, Punjab, and Rajasthan. In ...
Operation Sindoor: మసూద్ కుటుంబం మటాష్
భారత ఆర్మీ (India Army) ఆధ్వర్యంలో జరిగిన ఆపరేషన్ సింధూర్ (Operation Sindhoor) లో పాకిస్తాన్ బహావల్పూర్ (Bahawalpur) లోని జైషే మహ్మద్ (Jaish-e-Mohammed) చీఫ్ మౌలానా మసూద్ అజార్ (Maulana Masood ...
Operation Sindoor Effect : పాక్కు ఖతార్ ఎయిర్వేస్ షాక్
భారత్-పాక్ (India-Pakistan) మధ్య పరిస్థితులు తీవ్రంగా ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో పాకిస్తాన్కు ఖతార్ ఎయిర్వేస్ షాకిచ్చింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిగా భారత్ పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది. వాటిలో వాఘా-అటారీ (Wagah-Attari) సరిహద్దు ...
UNSCలో పాక్ ఏకాకి.. ఉగ్రదాడిపై ఉక్కిరిబిక్కిరి
అంతర్జాతీయ వేదికైన (International Platform) యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ (UNSC)లో పాక్కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడిని యూఎన్ఎస్సీ తీవ్రంగా ఖండించింది. దాడి గురించి ఐక్యరాజ్య సమితి భద్రతా ...
‘మాకు ఎలాంటి సంబంధం లేదు’.. ఉగ్రదాడిపై పాక్ రక్షణ మంత్రి వివరణ
జమ్మూ కాశ్మీర్ (Jammu & Kashmir) లోని పహల్గామ్ (Pahalgam) సమీపంలోని బైసరన్ (Baisaran) ప్రాంతంలో ఇటీవల పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిపై పాకిస్తాన్ (Pakistan) స్పందించింది. ఈ దాడితో తమకు ఎటువంటి సంబంధం ...
పాకిస్తాన్లో భీకర దాడి.. 90 మంది సైనికుల మృతి
బలూచిస్తాన్లో భద్రతా పరిస్థితి మరింత తీవ్రమవుతోంది. జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు హైజాక్ ఘటన తర్వాత, ఆదివారం పాకిస్తాన్ సైన్యంపై మరోసారి భారీ దాడి జరిగింది. బలూచిస్తాన్లోని నోష్కి ప్రాంతంలో భద్రతా దళాలకు చెందిన ...
పాక్లో జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్.. 100కి పైగా సైనికులు బందీ
కిస్తాన్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) ఉద్రిక్తత పరిస్థితులు సృష్టించింది. బలూచిస్తాన్ స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా BLA బోలాన్ జిల్లాలో సంచలన దాడికి తెగబడ్డారు. ‘‘జాఫర్ ఎక్స్ప్రెస్’’ రైలును హైజాక్ చేయడం దేశవ్యాప్తంగా ...
ఛాంపియన్స్ ట్రోఫీకి ఉగ్రముప్పు.. పాక్ ఇంటెలిజెన్స్
పాకిస్తాన్లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ఉగ్రముప్పు పొంచి ఉందని పాక్ ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. దాదాపు ఎనిమిదేళ్ల తరువాత ప్రారంభమైన ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి పాకిస్తాన్ ఆతిథ్యమిస్తోంది. ఇప్పటికే ఆరు మ్యాచ్లు జరగ్గా, ...
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో కీలక మైన భారత్-పాకిస్తాన్ మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన పాకిస్తాన్ మొదటగా బ్యాటింగ్ను ఎంచుకుంది. టీమిండియా జట్టులో ఎలాంటి మార్పులు లేవు. బంగ్లాదేశ్తో విజయం సాధించిన టీమ్తోనే ...
భారత జట్టు కొత్త జెర్సీపై పాకిస్తాన్ పేరు.. ఎందుకు?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 (Champions Trophy 2025) కోసం భారత క్రికెట్ జట్టు కొత్త జెర్సీ(Team India Jersey)ని ఆవిష్కరించింది. అయితే, ఈ జెర్సీపై ‘పాకిస్తాన్’ (Pakistan) పేరు ఉండటం అభిమానుల్లో ...