Narendra Modi
కంటిచూపు కాదు… సంకల్పమే బలం.. అంధ క్రికెటర్ సిము దాస్ స్ఫూర్తి!
నాగౌన్కు చెందిన సిము దాస్ భారత అంధ మహిళా క్రికెట్ జట్టులో తన ప్రయాణం మరియు విజయాల ద్వారా ప్రపంచానికి అలుపెరగని స్ఫూర్తిని చాటిచెప్పారు. కంటిచూపు లేకపోయినా, ఆమె తన అచంచలమైన సంకల్పం ...
శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో ప్రధాని
పుట్టపర్తి (Puttaparthi)లో శ్రీ సత్యసాయి బాబా (Sri Sathya Sai Baba) శత జయంతి ఉత్సవాలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi)పాల్గొన్నారు. సత్యసాయి బాబాను “సేవకు ప్రత్యక్ష రూపం” ...
‘నమో’ అంటే నాయుడు – మోడీ.. – లోకేష్ కొత్త భాష్యం
ఢిల్లీ (Delhi)లోని ఆంధ్ర భవన్ (Andhra Bhavan)లో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) నేషనల్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు మరియు రాబోయే సీఐఐ సదస్సు ...
కుంకీ ఏనుగులతో కాదు.. ఏఐ వచ్చేస్తోంది
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో అడవి ఏనుగుల (Forest Elephants) బెడదతో రైతులు, గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గతంలో ఈ సమస్యను ఎదుర్కోవడానికి కూటమి ప్రభుత్వం (Coalition Government) కర్ణాటక (Karnataka) ...
కాశీబుగ్గ తొక్కిసలాట.. ప్రధాని దిగ్భ్రాంతి, సాయం
శ్రీకాకుళం (Srikakulam) జిల్లా కాశీబుగ్గ (Kashibugga)వెంకటేశ్వరస్వామి ఆలయం (Venkateswara Swamy)లో జరిగిన తొక్కిసలాట (Stampede) ఘటనపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషాద ...
నెహ్రూ విధానాలే కాశ్మీర్ సమస్యకు మూలం: మోడీ
సర్దార్ వల్లభాయ్ పటేల్ (Sardar Vallabhbhai Patel) 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) కాంగ్రెస్ పార్టీ (Congress Party)పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గుజరాత్లోని ఏక్తానగర్లో ...
నకిలీ ఆధార్లతో.. ప్రధాని శ్రీశైలం పర్యటనలో భద్రతా లోపం
నంద్యాల జిల్లా (Nandyal District) శ్రీశైలం (Srisailam)లో జరిగిన ప్రధానమంత్రి (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) పర్యటనలో భద్రతా వ్యవస్థల పనితీరుపై తీవ్ర ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. భద్రతా వ్యవస్థ పర్యవేక్షణ, ...
“సూపర్ జీఎస్టీ” ప్రచార ఖర్చుకు రూ.45 కోట్లా..!!
రాష్ట్రంలో ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ (Nara Lokesh)ల హెలికాప్టర్, ప్రత్యేక విమానాల పర్యటనలతో ఖజానాపై భారమైందని విమర్శలు వస్తున్న ...
టీవీకే ర్యాలీలో తొక్కిసలాట.. 40 మంది దుర్మరణం
తమిళనాడులో విషాద ఘటన చోటుచేసుకుంది. తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ కరూర్లో నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. ర్యాలీకి ఊహించిన దానికంటే ఎక్కువ మంది జనం రావడంతో తొక్కిసలాట ...
స్వదేశీ ఉత్పత్తులకే ప్రాధాన్యమివ్వాలి – ప్రధాని మోడీ
రేపటి నుంచి దేశవ్యాప్తంగా (Nationwide) జీఎస్టీ పొదుపు ఉత్సవం (GST Savings Festival) ప్రారంభం కానున్నట్టు ప్రధాని (Prime Minister) నరేంద్ర మోడీ (Narendra Modi) ప్రకటించారు. జీఎస్టీ సంస్కరణలు దేశ ఆర్థికాభివృద్ధికి ...















