Nara Lokesh
కూటమిలో చిచ్చురేపుతున్న ‘లోకేష్ ప్రపోజల్’
లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలన్న డిమాండ్ తెలుగుదేశం పార్టీలో ఒక్కసారిగా ఊపందుకుంది. నిన్న సీఎం చంద్రబాబు మైదుకూరు పర్యటనలో టీడీపీ నేత రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి లోకేశ్ డిప్యూటీ సీఎం ఇవ్వాలనే ప్రపోజల్ను ...
లోకేశ్ ప్రమోషన్కు ‘పిఠాపురం వర్మ’ మద్దతు.. ఆసక్తికర వ్యాఖ్యలు
చంద్రబాబు సూచన మేరకు పవన్ కళ్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసిన ఎస్వీఎస్ఎన్ వర్మ కూడా లోకేశ్ ప్రమోషన్కు మద్దతు తెలిపారు. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ ప్రస్తుతం డిప్యూటీ ...
కూటమి ప్రభుత్వంలో ‘డిప్యూటీ సీఎం’ కాక!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంలో కాక మొదలైంది. డిప్యూటీ సీఎం పదవి కోసం నేతల డిమాండ్లు చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఈ పదవి చేపట్టగా, ఇప్పుడు టీడీపీ ...
దుర్గమ్మ భక్తులకు మంత్రి లోకేశ్ క్షమాపణలు
విజయవాడ శ్రీ కనకదుర్గ భక్తులకు మంత్రి నారా లోకేశ్ క్షమాపణలు చెప్పారు. దుర్గగుడి వద్ద తాగునీటి సమస్య నెలకొంది. దీంతో భక్తులు వీడియో రూపంలో రికార్డ్ చేసి సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్ ...
గ్రామస్థుల ఆందోళనతో.. లోకేష్ ముచ్చెర్ల పర్యటన రద్దు?
ఏపీ మంత్రి నారా లోకేష్ ముచ్చెర్ల పర్యటనను అనూహ్యంగా రద్దు చేసుకున్నట్లుగా సమాచారం. ఇటీవల మంత్రి లోకేష్ చేసిన వ్యాఖ్యలపై గ్రామస్థుల నుంచి తీవ్ర వ్యతిరేక రావడమే పర్యటన రద్దుకు కారణంగా తెలుస్తోంది. ...
వాలంటీర్లను తీసుకుంటే లీగల్ సమస్యలు.. మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
వాలంటరీ వ్యవస్థకు సంబంధించి కూటమి నేతల వైఖరి ప్రస్తుతం విమర్శలకు గురవుతోంది. ఎన్నికల ముందు వాలంటీర్లకు ఉపాధి భద్రత, రూ.10 వేల గౌరవ వేతనం అని హామీ ఇచ్చిన కూటమి నేతలు, ఇప్పుడు ...
ముచ్చెర్లలో 100 శాతం టీడీపీ సభ్యత్వం పచ్చి అబద్ధం – గుడివాడ అమర్
అనకాపల్లి జిల్లా ముచ్చెర్ల గ్రామంలో వందకు వంద శాతం టీడీపీ సభ్యత్వం నమోదు అనేది పచ్చి అబద్ధమని వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. గ్రామంలో 1400 మంది ...
నారా లోకేష్ ఎక్కడ? వారం రోజులుగా కనిపించని మంత్రి
ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ జాడ తెలియలేకుంది. గత వారంగా ఆయన కనిపించడం లేదని అధికారులు అంటున్నారు. ఎవరికీ చెప్పాపెట్టకుండా విదేశాలకు వెళ్లారని, నిన్న సాయంత్రమే హైదరాబాద్లో ప్రత్యక్షమయ్యారని పార్టీ ...
ఏపీ యువతకు శుభవార్త.. మూడు సంస్థలతో కీలక ఒప్పందాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువత ఉపాధిని లక్ష్యంగా పెట్టుకుని మరింత ముందడుగు వేసింది. రాష్ట్రానికి ప్రఖ్యాత సంస్థలను ఆహ్వానించడం ద్వారా కొత్త ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తోంది. ఇందులో భాగంగా సొసైటీ ఫర్ ...
చంద్రబాబుకు మంత్రి పార్థసారథి క్షమాపణలు
ఏలూరు జిల్లా నూజివీడులో ఆదివారం గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేకెత్తించింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతల మధ్య విభేదాలు నెలకొన్నాయి. ముఖ్యంగా వైసీపీ నేత జోగి రమేష్తో ...