Nagarjuna
విడుదలకు ముందే ఓటీటీ హక్కులు అమ్మేసిన ‘కుబేర’
సౌత్ ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొల్పిన చిత్రం ‘కుబేర’(Kubera) తాజాగా ఓటీటీ(OTT) డీల్తో మరోసారి హాట్ టాపిక్గా మారింది. ధనుష్(Dhanush), రష్మిక మందన్నా(Rashmika Mandanna) జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో కింగ్ నాగార్జున ...
ప్రధాని మోడీని కలిసిన అక్కినేని ఫ్యామిలీ
టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖుడు, కింగ్ అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) కుటుంబం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యింది. అక్కినేని ఫ్యామిలీ అంతా ఢిల్లీ వెళ్లి పీఎంను మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సమావేశం ...
అక్కినేని నుంచి అల్లు వరకు.. 2024లో సంచలన ఘట్టాలు
2024 సంవత్సరంలో తెలుగు ఇండస్ట్రీకి విజయాలు ఎలా వరించాయో.. వివాదాలు సైతం అదే స్థాయిలో వెంటాడాయి. ఒకరకంగా టాలీవుడ్లో ఈ ఏడాది చెలరేగిన వివాదాలు దేశాన్ని కుదిపేశాయనే చెప్పాలి. బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప-2 ...








