Modi meeting
నిరూపిస్తే రాజీనామా.. ఏబీఎన్, ఈటీవీ ఛానళ్లపై వైసీపీ ఎమ్మెల్యే ఆగ్రహం
ఆంధ్రజ్యోతి (Andhra Jyothi) ఏబీఎన్ (ABN), ఈటీవీ (ETV) ఛానళ్లు (Channels) ఫేక్ ప్రచారం (Fake Propaganda) చేస్తున్న ఫేక్ ఛానెళ్లు అంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ప్రధానమంత్రి ...
నేడు ఢిల్లీకి చంద్రబాబు – పవన్.. ఎందుకంటే..
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు మరోసారి ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈనెలలో 18 రోజుల్లోనే చంద్రబాబు మూడోసారి ఢిల్లీ వెళ్తుండడం గమనార్హం. ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు ...
ఇండోనేషియా అధ్యక్షుడితో మోదీ కీలక భేటీ
ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియంటోతో భారత ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఈ భేటీలో రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలపరచడం కోసం పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. సమావేశం ...








