Modi
మోడీ-ట్రంప్ స్నేహం ముగిసింది.. జాన్ బోల్టన్ సంచలన కామెంట్స్
భారత (India) ప్రధాని మోడీ (Modi)- అమెరికా (America) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మధ్య స్నేహం (Friendship) ముగిసిపోయిందని అగ్రరాజ్యం మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ (John ...
కూటమి, కేంద్రంపై సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు
జీఎస్టీ (GST) పేరుతో ప్రజల సొమ్ము ఇన్నాళ్లూ లూటీ చేసి.. కార్పొరేట్లకు (Corporates) తొమ్మిది సంవత్సరాల పాటు దోచిపెట్టి ఇప్పుడు స్లాబ్ మార్పులు చేస్తూ మోసం చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం (Central Government)పై ...
“వచ్చేది మేమే, మీ లెక్కలన్నీ సెటిల్ చేస్తాం” : కేటీఆర్
మాజీ మంత్రి, బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (K.T.R) తెలంగాణ (Telangana) రాజకీయాలపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి (Chief Minister) రేవంత్ రెడ్డి (Revanth Reddy) మరియు అధికార కాంగ్రెస్ ...
కవితకు తెలంగాణ పౌరుషం లేదు.. – బీజేపీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు
తెలంగాణ (Telangana) రాజకీయాల్లో బీజేపీ ఎమ్మెల్యే(BJP MLA) పైడి రాకేష్ రెడ్డి (Paidi Rakesh Reddy) వ్యాఖ్యలు మరోసారి సంచలనం సృష్టిస్తున్నాయి. అమెరికాలో (America) ఉద్యోగం (Job) చేసిన కల్వకుంట్ల కవితకు (Kalvakuntla ...
రైల్వే స్టేషన్లకు మోదీ శ్రీకారం.. తెలుగు రాష్ట్రాల్లో నాలుగు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) దేశవ్యాప్తంగా 103 అమృత్ భారత్ (Amrit Bharat) రైల్వే స్టేషన్లను రాజస్థాన్ (Rajasthan) నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. మొత్తం 18 రాష్ట్రాల్లో వీటిని ...
Kharge Urges PM Modi to Hold Special Parliament Session on Pahalgam Terror Attack
AICC President MallikarjunKharge has written a letter to Prime Minister Narendra Modi, urging the government to convene a special session of Parliament to discuss ...
ఉగ్రదాడి.. ప్రధానికి ఏఐసీసీ చీఫ్ బహిరంగ లేఖ
పహల్గామ్ (Pahalgam) ఉగ్రదాడి (Terror Attack) పై చర్చించేందుకు పార్లమెంట్ (Parliament) ప్రత్యేక సమావేశం (Special Session) ఏర్పాటు చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) ...
కలలో కూడా ఊహించలేరు… ఉగ్రవాదులకు మోదీ హెచ్చరిక!
జమ్మూ కశ్మీర్ (Jammu & Kashmir)లోని పహల్గాం (Pahalgam) ప్రాంతంలో చోటు చేసుకున్న ఉగ్రదాడి (Terror Attack) దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అమాయకులపై చేసిన ఈ దాడిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ...
వేడుకున్నా.. వదల్లేదు.. ఉగ్రదాడిలో ఇద్దరు ఏపీ వాసులు మృతి
జమ్మూ కశ్మీర్ (Jammu & Kashmir) రాష్ట్రంలోని పహల్గామ్ (Pahalgam)లో జరిగిన ఉగ్రదాడి (Terrorist Attack) దేశ ప్రజలను భయాందోళనలోకి నెట్టేసింది. ఈ ఉగ్రవాద దాడిలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రానికి చెందిన ...
ప్రధాని మోడీకి పుతిన్ ప్రత్యేక ఆహ్వానం.. ఎందుకంటే..
రష్యా (Russia) అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin), భారత (India) ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi)కి ప్రత్యేక ఆహ్వానం పంపారు. మే 9న మాస్కో (Moscow)లో నిర్వహించనున్న విక్టరీ డే ...