News Wire
-
01
ఈడీ డిప్యూటీ డైరక్టర్ అరెస్ట్
ఒడిశా సీబీఐ వలలో ఈడీ డిప్యూటీ డైరక్టర్ రఘువంశీ అరెస్ట్. రూ.20 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ రఘువంశీ.
-
02
తిరుపతిలో దారుణం
మురికి కాలువలో కవల పసికందుల మృతదేహాలు. చెత్త తొలగిస్తుండగా శిశువుల మృతదేహాలు గుర్తింపు. పోలీసులకు సమాచారమిచ్చిన స్థానికులు.
-
03
తీరం దాటిన వాయుగుండం
బెంగాల్-దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా ఉపరితల ఆవర్తనం. 24 గంటల్లో కోస్తా జిల్లాల్లో వర్షాలు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరిక
-
04
ఐపీఎల్ ఫైనల్ కు చేరిన బెంగళూరు
నాలుగోసారి ఐపీఎల్ ఫైనల్ కు చేరిన బెంగుళూరు. క్వాలిపయర్-1 లో పంజాబ్ పై బెంగుళూరు విజయం.
-
05
హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసు విచారణ
నగరంలోని నాలుగు ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు. ఎలక్ర్టిక్ పరికారాలు స్వాదీనం.
-
06
పోలీసులకు హైకోర్టు ఆదేశం
వల్లభనేని వంశీని జైలు నుంచి ఆస్పత్రికి తరలించి వైద్యం అందించాలని హైకోర్టు ఆదేశం. ఆయుష్ ఆస్పత్రికి తరలించునున్న పోలీసులు.
-
07
మాజీ పోలీస్ అధికారికి బెయిల్
నటి జెత్వాని కేసులో మాజీ పోలీస్ అధిాకారి పీఎస్ఆర్ ఆంజనేయులుకు బెయిల్
-
08
మానవత్వం చాటుకున్న మాజీ సీఎం
వారధి వద్ద వృద్ధురాలిని ఢీకొట్టిన బస్సు..గాయాలు. అటు గా వస్తున్న జగన్. ఆస్పత్రికి చేర్పించే భాద్యత ఎమ్మెల్సీ అరుణ్ కు అప్పగింత.
-
09
రాజారెడ్డి శతజయంతి కార్యక్రమంలో వైయస్.జగన్
తన తాత వైయస్ రాజారెడ్డి శతజయంతి కార్యక్రమంలో పాల్గొన్న జగన్. శిశుభవన్ లోజరిగిన దివ్యాంగ చిన్నారులతో మాజీ సీఎం జగన్.
-
10
ఫేక్ న్యూస్పై కవిత ఆగ్రహం
కనీసం నన్ను సంప్రదించకుండా తప్పుడు వార్తలు రాస్తారా..? జర్నలిజమా?? శాడిజమా..? అని ఆంధ్రజ్యోతి కథనంపై కవిత ఆగ్రహం