Mamata Banerjee

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మమతా–ఈసీ వివాదం దుమారం

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మమతా–ఈసీ వివాదం దుమారం

బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రస్తుతం ఢిల్లీని కలుసుకుని ఎన్నికల సంఘంతో వివాదంలో చిక్కుతున్నారు. సోమవారం ఆమెతో పాటు ఇద్దరు మంత్రులు ఎన్నికల సంఘం అపాయింట్‌మెంట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్ ...

బెంగాల్‌లో ఈడీ దాడులు.. అమిత్ షాపై మమత ఫైర్!

బెంగాల్‌లో ఈడీ దాడులు.. అమిత్ షాపై మమత ఫైర్!

పశ్చిమ బెంగాల్‌ (West Bengal)లో అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) సమీపిస్తున్న వేళ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)(ED) దాడులు తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. గురువారం అనూహ్యంగా కోల్‌కతాలో పలుచోట్ల ఈడీ అధికారులు ...

మెస్సీ టూర్ ఎఫెక్ట్‌.. బెంగాల్ క్రీడాశాఖ మంత్రి రాజీనామా

మెస్సీ టూర్ ఎఫెక్ట్‌.. బెంగాల్ క్రీడాశాఖ మంత్రి రాజీనామా

ప‌శ్చిమ బెంగాల్‌ (West Bengal)లో ఫుట్‌బాల్ దిగ్గ‌జం లియోనెల్ మెస్సీ (Lionel Messi) పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న గందరగోళ ఘటనలపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ...

కోల్‌కతాలో మెస్సీ ఫ్యాన్స్‌ వీరంగం.. స్టేడియంలో అరాచ‌కం

కోల్‌కతాలో మెస్సీ ఫ్యాన్స్‌ వీరంగం.. స్టేడియంలో అరాచ‌కం

ఫుట్‌బాల్ ప్రపంచ దిగ్గజం లియోనెల్ మెస్సీ (Lionel Messi) 14 ఏళ్ల తర్వాత భారత పర్యటనకు రావడం అభిమానుల్లో ఉత్సాహాన్ని రేపింది. శనివారం తెల్లవారుజామున 2:30 గంటలకు మెస్సీతో పాటు ఉరుగ్వే స్టార్ ...

61 ఏళ్ల వయసులో పెళ్లిపీట‌లెక్కిన‌ బీజేపీ మాజీ అధ్యక్షుడు

61 ఏళ్ల వయసులో పెళ్లిపీట‌లెక్కిన‌ బీజేపీ మాజీ అధ్యక్షుడు

61 ఏళ్ల వ‌య‌స్సులో బీజేపీ (BJP) మాజీ అధ్యక్షుడు (Former President) పెళ్లిపీట‌లెక్కాడు. పశ్చిమ బెంగాల్ (West Bengal) రాష్ట్ర మాజీ అధ్య‌క్షుడు దిలీప్ ఘోష్ (Dilip Ghosh) వివాహ‌బంధంలోకి (Marriage) అడుగుపెట్టారు. ...

సునీతా విలియమ్స్‌కి భారతరత్న ఇవ్వాలి.. – మమతా బెనర్జీ డిమాండ్

సునీతా విలియమ్స్‌కి భారతరత్న ఇవ్వాలి.. – మమతా బెనర్జీ డిమాండ్

భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్‌కి దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. ఎక్స్ (ట్విట్టర్)లో పె్టిన పోస్టులో సునీతాను భారత ...

మహాకుంభ్ ‘మృత్యుకుంభ్’గా మారుతోంది.. మమతా బెనర్జీ విమర్శలు

మహాకుంభ్ ‘మృత్యుకుంభ్’గా మారుతోంది.. మమతా బెనర్జీ విమర్శలు

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభ మేళా నిర్వహణలో తీవ్ర లోపాలున్నాయంటూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్ర‌భుత్వంపై ధ్వజమెత్తారు. కుంభ‌మేళాలో స‌రైన ఏర్పాట్లు చేయ‌క‌పోవ‌డంతో ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయ‌ని, మహాకుంభ్ ‘మృత్యుకుంభ్’గా మారుతుందని ...

కాంగ్రెస్‌తో పొత్తు లేదు.. మమతా కీల‌క‌ ప్రకటన

కాంగ్రెస్‌తో పొత్తు లేదు.. మమతా కీల‌క‌ ప్రకటన

పశ్చిమ బెంగాల్‌లో 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇన్నాళ్లుగా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే అవకాశం ఉన్నట్లు వాదనలతో ఉన్నా.. ఈ విషయంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ...

బీఎస్‌ఎఫ్‌పై మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు

బీఎస్‌ఎఫ్‌పై మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు

పశ్చిమబెంగాల్ ముఖ్య‌మంత్రి మమతా బెనర్జీ బీఎస్‌ఎఫ్ (సరిహద్దు భద్రతా దళం)పై తీవ్ర ఆరోపణలు చేశారు. బంగ్లాదేశ్‌ నుంచి దేశంలోకి చొరబడుతున్న వారిని బీఎస్‌ఎఫ్ వదిలేస్తూ త‌న రాష్ట్రాన్ని అస్థిరం చేయాలని ప్రయత్నిస్తున్నట్లు ఆమె ...