local news
దారుణం.. కారు లాక్ పడి నలుగురు చిన్నారులు మృతి
ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా కంటోన్మెంట్ మండలంలోని ద్వారపూడి గ్రామంలో ఆదివారం హృదయవిదారక సంఘటన చోటుచేసుకుంది. నలుగురు చిన్నారులు కారు లాక్లో చిక్కుకుని ఊపిరాడక మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని ...
కాంగోలో విషాదం: నదిలో పడవ బోల్తా, 148 మంది మృతి
డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (Democratic Republic of Congo) లో తీవ్రమైన విషాదం చోటుచేసుకుంది. కాంగో నది (Congo River) లో ఓ పడవ (Boat) బోల్తా పడటంతో 148 మంది ...
చిరుత సంచారంతో పుణ్యక్షేత్రాల్లో ఆందోళన
నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు శ్రీశైలం, మహానంది పరిసర ప్రాంతాల్లో చిరుత సంచారం కలకలం రేపుతోంది. భ్రమరాంభిక, మల్లికార్జున స్వామి ఆలయాల సమీపంలో చిరుత సంచరించడాన్ని చూసిన భక్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ...