Lingamantula Jatara

ఓట్ల కోసం దేశాన్ని చీల్చే పార్టీ బీజేపీ.. కోమ‌టిరెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఓట్ల కోసం దేశాన్ని చీల్చే పార్టీ బీజేపీ.. కోమ‌టిరెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

సూర్యాపేట జిల్లా దురాజ్ పల్లిలో జరుగుతున్న లింగమంతుల స్వామి జాతరలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా ...