Lingamantula Jatara
ఓట్ల కోసం దేశాన్ని చీల్చే పార్టీ బీజేపీ.. కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
సూర్యాపేట జిల్లా దురాజ్ పల్లిలో జరుగుతున్న లింగమంతుల స్వామి జాతరలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా ...






