Land Dispute
హెచ్సీయూలో బుల్డోజర్లు.. ప్రకాశ్ రాజ్ ఘాటు వ్యాఖ్యలు
రంగారెడ్డి (Rangareddy) జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని కంచె గచ్చిబౌలి (Kanche Gachibowli) రెవెన్యూ సర్వే నం.25లో ఉన్న 400 ఎకరాల భూమి ప్రస్తుతం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఈ భూములపై హక్కు తమదేనని ...
కడప కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్తత.. వ్యక్తి ఆత్మహత్యాయత్నం
కడప జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వ్యక్తి తన భూమి వివాదానికి పరిష్కారం దక్కకపోవడంతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. బ్రహ్మంగారిమఠం మండలం ముడమాల గ్రామానికి చెందిన ...
సౌందర్య మరణం వెనుక మోహన్బాబు హస్తం? పోలీసులకు ఫిర్యాదు
మంచు ఫ్యామిలీ వివాదం ఒక కొలిక్కి వస్తుందనుకుంటున్న తరుణంలో మోహన్బాబు(Mohan Babu) గురించి మరో సంచలన వార్త బయటకు వచ్చింది. అలనాటి అందాల తార సౌందర్య(Soundarya) మరణం వెనుక మోహన్బాబు హస్తం ఉందని ...
ఫిల్మ్ సిటీ గోడలు బద్ధలు కొట్టి పేదలకు భూములు ఇప్పిస్తాం.. -CPM
రామోజీ ఫిల్మ్ సిటీ యాజమాన్యం భూకబ్జా ఆరోపణలతో చిక్కుల్లో పడింది. తమకు కేటాయించిన ఇళ్ల స్థలాలను ఫిల్మ్ సిటీ యాజమాన్యం ఆక్రమించుకుందని ఆరోపిస్తూ పేదలు సోమవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన ...