Land Dispute
మంత్రి నారాయణ ఎదుటే కుప్పకూలి అమరావతి రైతు మృతి
అమరావతి రాజధాని ప్రాంతం (Amaravati Capital Region)లో జరిగిన మందడం గ్రామసభలో విషాదం నెలకొంది. మున్సిపల్ మంత్రి నారాయణ (Municipal Minister Narayana) పాల్గొన్న గ్రామసభలో రైతు రామారావు (Farmer Rama Rao) ...
విజయవాడలో హైడ్రా.. భవానీపురంలో 42 నిర్మాణాల కూల్చివేత (Video)
విజయవాడ భవానీపురంలో బుధవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. కోర్టు ఆదేశాల మేరకు అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య జేసీబీలతో హైడ్రా తరహాలో 42 నిర్మాణాల కూల్చివేతలు చేపట్టారు. లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ ...
పిఠాపురంలో దళిత మహిళలపై దాడి
కాకినాడ జిల్లా డిప్యూటీ సీఎం ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో దళిత మహిళలపై దారుణ దాడి జరిగింది. భూవివాదం నేపథ్యంగా ఇద్దరు మహిళలపై ఇద్దరు వ్యక్తులు దాడికి తెగబడ్డారు. జ్యోతుల శివప్రసాద్, వీరబాబు ...
వైసీపీ జెడ్పిటిసి దారుణ హత్య.. పోలీసుల నిర్లక్ష్యమే కారణమా..?
అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలో వైసీపీ జడ్పిటిసి వారం నూకరాజు దారుణ హత్యకు గురయ్యారు. రోలుగుంట మండలం పెదపేట గ్రామం వద్ద నూకరాజును కర్రలు, కత్తులతో దాడి చేసి హత్య చేసిన ...
భూ వివాదంలో షారుక్, సుహానాకు వరుస షాక్లు
షారుక్ ఖాన్ (Shah Rukh Khan) , ఆయన కూతురు సుహానా ఖాన్ (Suhana Khan) ప్రస్తుతం వరుస లీగల్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. షారుక్ తన కొత్త సినిమా ‘కింగ్’(King)షూటింగ్లో బిజీగా ఉండగా, ఆ ...
వాకర్పై గన్తో కాల్పులు.. భూ వివాదాలే కారణమా?
దిల్సుఖ్నగర్ (Dilsukhnagar)లోని శాలివాహన నగర్ (Salivahana Nagar) పార్కు (Park)లో జరిగిన కాల్పుల (Shooting) ఘటన కలకలం రేపింది. మార్నింగ్ వాకర్ చందు నాయక్ (Chandu Naik) మృతి చెందారు (Died). నాగర్కర్నూల్ ...
చెవి దిద్దులు తీసుకొని న్యాయం చేయండి.. – కలెక్టరేట్లో యువతి కన్నీరు
మచిలీపట్నం (Machilipatnam) కలెక్టరేట్ (Collectorate) లో న్యాయం కోసం ఓ యువతి చేసిన పని సంచలనంగా మారింది. ఇంటి స్థలం విషయంలో తనకు న్యాయం చేయాలని కృష్ణా జిల్లా తలకటూరు (Thalakaturu) కు ...
”లం.. ముం.. చంపేస్తా..” చంద్రబాబు తిట్ల దండకం (Video)
‘లం.. ముం.. చంపేస్తా.. చెప్పిన మాట విని ఆ పొలం వదిలేయండి. మిమ్మల్ని కాపాడేవాడు లేడు.. ఎక్కువ మాట్లాడితే నేనే చంపేస్తా’ అని ఓ పోలీస్ అధికారి మహిళా రైతుపై దుర్భాషలాడిన ఘటన ...
హెచ్సీయూలో బుల్డోజర్లు.. ప్రకాశ్ రాజ్ ఘాటు వ్యాఖ్యలు
రంగారెడ్డి (Rangareddy) జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని కంచె గచ్చిబౌలి (Kanche Gachibowli) రెవెన్యూ సర్వే నం.25లో ఉన్న 400 ఎకరాల భూమి ప్రస్తుతం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఈ భూములపై హక్కు తమదేనని ...















