Kumbh Mela 2025

నేటితో మ‌హా ఆధ్యాత్మిక మ‌హోత్స‌వానికి ముగింపు

నేటితో మ‌హా ఆధ్యాత్మిక మ‌హోత్స‌వానికి ముగింపు

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌యాగ్‌రాజ్ ప్రాంతంలో జ‌రుగుతున్న మహా ఆధ్యాత్మిక మ‌హోత్స‌వం నేటితో ముగియ‌నుంది. బుధవారం మహా శివరాత్రి పర్వదినంతో మ‌హాకుంభ‌మేళా కార్యక్రమానికి తెరపడనుంది. జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళాకు దేశవిదేశాల నుంచి కోట్లాది భక్తులు ...

మ‌హా కుంభ‌మేళాలో ముకేశ్ అంబానీ ఫ్యామిలీ

మ‌హా కుంభ‌మేళాలో ముకేశ్ అంబానీ ఫ్యామిలీ

ఆధ్యాత్మిక మహోత్స‌వం మహా కుంభమేళా ముకేశ్ అంబానీ కుటుంబం సంద‌డి చేసింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌యాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో ముకేశ్ అంబానీ కుటుంబం పుణ్య‌స్నానం ఆచ‌రించింది. ముకేశ్ అంబానీ త‌న తల్లి, కుమారులతో కలిసి ...

మహా కుంభమేళాలో మ‌రో అగ్నిప్ర‌మాదం..

మహా కుంభమేళాలో మ‌రో అగ్నిప్ర‌మాదం..

ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో శుక్రవారం మరోసారి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో భ‌క్తులు భ‌య‌భ్రాంతుల‌కు గుర‌య్యారు. ప్ర‌మాద సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని ప్రస్తుతం మంటలను అదుపులోకి ...

ఘ‌నంగా ప్రారంభమైన అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక

ఘ‌నంగా ప్రారంభమైన అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక

అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక ప్రారంభ‌మైంది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌యాగ్‌రాజ్‌లో గంగా, యమున, సరస్వతి సంగమించే పవిత్ర త్రివేణి సంగమంలో తొలుత పీఠాధిపతులు, నాగా సాధువుల షాహీ (రాజ) స్నాన వేడుకతో మహా కుంభమేళాకు అంకురార్పణ ...

మహా కుంభమేళా-2025.. ప్రయాగ్‌రాజ్‌లో ఏర్పాట్లు పూర్తి

మహా కుంభమేళా-2025.. ప్రయాగ్‌రాజ్‌లో ఏర్పాట్లు పూర్తి

జ‌న‌వ‌రి 13 నుంచి 45 రోజుల పాటు జరిగే మహా కుంభమేళా కోసం ప్రయాగ్‌రాజ్‌ సిద్ధమైంది. భక్తుల సౌకర్యాల కోసం ఉత్తర్‌ప్రదేశ్‌ సర్కార్ భారీ ఎత్తున ఏర్పాట్లు చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా ...