Krishna District
పెదఆవుటుపల్లి కాల్పుల కేసు.. డీజీపీకి బాధితుల ఫిర్యాదు
కృష్ణా జిల్లా (Krishna district) పెదఆవుటుపల్లి (Peda Avutupalli)లో చోటుచేసుకున్న మూడు హత్యల కేసులో దశాబ్దం గడిచినా ఇంకా న్యాయం జరగలేదని బాధితుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. 2014 సెప్టెంబర్ ...
ఏపీలో మావోయిస్టుల కలకలం.. 31 మంది అరెస్ట్
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో మావోయిస్టుల (Maoists) చొరబాటు కలకలం రేపుతోంది. ఇవాళ ఉదయం అల్లూరి జిల్లాలో మావోయిస్టు అగ్రనేత హిడ్మా మరణం (Hidma Death) సంచలనంగా మారగా, ఆ వెంటనే విజయవాడ (Vijayawada)లో ...
చంద్రబాబు మోసాలకు శతకోటి ఉదాహరణలు.. – వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
మోంథా (Montha) తుఫాన్ (Cyclone) కారణంగా తీవ్ర నష్టం చవిచూసిన పంటలను మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) ప్రత్యక్షంగా పరిశీలించారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం ...
మాజీ సీఎం పర్యటనపై ఆంక్షలు.. రైతులు, వైసీపీ నేతలకు వార్నింగ్
కృష్ణా జిల్లాలో నేడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన రాజకీయ వేడి రగుల్చుతోంది. మోంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పంటల నష్టాన్ని పరిశీలించడానికి జగన్ పర్యటనకు సిద్ధమవుతుండగా, పోలీసులు భారీ స్థాయిలో ...
తుఫాన్ పునరావాస కేంద్రంలో పాముకాటు
మొంథా తుఫాన్ (Montha Cyclone) తో భయాందోళనకు గురై పునరావాస కేంద్రాలకు (Rehabilitation Centers) వెళ్లిన ప్రజలకు అక్కడా రక్షణ కరువైంది. కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం వక్కలగడ్డలో మంగళవారం రాత్రి భయానక ఘటన ...
దూసుకొస్తున్న మొంథా తుఫాన్.. ప్రభావం మరింత తీవ్రం
ఆంధ్రరాష్ట్ర (Andhra State) వ్యాప్తంగా మొంథా తుఫాన్ (Montha Cyclone) ప్రభావం పెరుగుతోంది. తుఫాన్ ప్రస్తుతం కాకినాడకు 270 కిలోమీటర్ల దూరంలో పశ్చిమ-ఉత్తర దిశగా కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తీరప్రాంతాల్లో ...
నకిలీ మద్యం కేసు కొత్త మలుపు.. విచారణలో కీలక విషయాలు
ఇటీవల ములకలచెరువు (Mulakalacheruvu), ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam)లో వెలుగుచూసిన నకిలీ మద్యం (Fake Liquor) తయారీ, విక్రయ రాకెట్ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితులు టీడీపీ(TDP) నాయకులు జనార్ధన్ రావు (Janardhan ...
“వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడొద్దు” – ఎస్పీకి పేర్ని నాని కౌంటర్
పోలీసులు (Police) వ్యవహారిస్తున్న తీరుపై కృష్ణా జిల్లా వైసీపీ (YSRCP) అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కిందస్థాయి అధికారుల వాదనలకే ఆధారపడి ఎస్పీ ...
అర్ధరాత్రి ఆర్ఎంపీ వైద్యుడిపై జనసేన కార్యకర్తల దాడి.. బందరులో హైటెన్షన్
కృష్ణాజిల్లా మచిలీపట్నంలో జనసేన కార్యకర్తలు రెచ్చిపోయారు. పవన్ కళ్యాణ్ను విమర్శించినందుకు ఆర్ఎంపీ వైద్యుడు పోతుమూడి గిరిధర్ కుమార్ ఇంటిపై 100 మందికి పైగా జనసేన కార్యకర్త పెద్ద ఎత్తున దాడి చేశారు. తాళ్లపాలెం ...















