Karnataka
జూరాల ప్రాజెక్టుకు మళ్లీ వరద.. సెకన్కు 1,15,000 క్యూసెక్కులు
మహారాష్ట్ర (Maharashtra), కర్ణాటక (Karnataka) రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో జూరాల ప్రాజెక్టు (Jurala Project)కు మళ్లీ వరద (Flood) ముప్పు (Threat) ఎదురైంది. రెండు రోజులుగా వరద ప్రవాహం తక్కువగా ...
ఆర్సీబీపై క్యాట్ ఆగ్రహం.. వారి మృతికి మీదే బాధ్యత!
ఐపీఎల్ 2025 (IPL 2025)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విజయం తర్వాత నిర్వహించిన కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోవడం, అనేక మంది గాయపడటంపై సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ...
అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. టెంపోను ఢీకొట్టిన లారీ
అన్నమయ్య (Annamayya) జిల్లాలో ఘోర రోడ్డు (Horrific Road) ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన లారీ (Lorry) టెంపో ట్రావెలర్ (Tempo Traveller)ను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన చోట రహదారి మొత్తం రక్తంతో ...
విషాదం.. చిన్నారి ప్రాణం తీసిన బీడీ ముక్క
కన్నతండ్రి నిర్లక్ష్యంతో ఓ నిరుపేద కుటుంబం విషాదంలో మునిగిపోయింది. కర్ణాటక (Karnataka) రాష్ట్రంలోని మంగళూరు (Mangaluru)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. తండ్రి (Father) కాల్చి పడేసిన బీడీ(Beedi) ముక్కను నోట్లో (Mouth) పెట్టుకున్న ...
మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. ఆ రాష్ట్రంలోనే అధికం
భారతదేశంలో (India) కోవిడ్-19 కేసులు (COVID-19 Cases) మళ్లీ (Again) స్వల్పంగా పెరుగుతున్న (Slightly Increasing) సూచనలు కనిపిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 300కిపైగా కొత్త కరోనా కేసులు (New Corona Cases) ...
తిరుపతి జిల్లాలో గజరాజుల బీభత్సం
తిరుపతి జిల్లా (Tirupati district)లో ఏనుగుల (Elephants) బీభత్సం (Rampage) సృష్టించాయి. ఎర్రావారిపాళెం (Erravaripalem) మండలంలోని బోయపల్లి సమీపంలో ఏనుగుల గుంపు మరోసారి స్థానిక ప్రజలను భయబ్రాంతులకు గురిచేసింది. గజరాజుల గుంపును అటవీ ...
‘డీలిమిటేషన్పై అఖిలపక్షం 7 కీలక తీర్మానాలు’
చెన్నైలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నేతలు డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన)ను తీవ్రంగా వ్యతిరేకించారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ ...
ఏపీలో బస్సు బీభత్సం.. నలుగురు మృతి
కర్ణాటక గంగావతి డిపోకు చెందిన కేఎస్ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. గంగావతి నుంచి రాయచూర్కు వెళ్తున్న ఈ బస్సు ఆంధ్రప్రదేశ్లోని ఆదోని మండలం పాండవగళ్లు గ్రామ సమీపంలో ముందుగా వెళ్తున్న రెండు ద్విచక్ర ...
జయలలిత ఆస్తులపై బెంగళూరు కోర్టు కీలక ఆదేశాలు
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే కీలక నేత స్వర్గీయ జయలలిత (Jayalalitha) ఆస్తులకు సంబంధించిన కేసులో బెంగళూరు స్పెషల్ కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. జయలలితకు చెందిన (Jayalalitha Properties) 4 వేల ...