janasena

పార్టీ మార్పు వార్త‌ల‌పై త‌మ్మినేని స్ట్రాంగ్ కౌంట‌ర్

పార్టీ మార్పు వార్త‌ల‌పై త‌మ్మినేని స్ట్రాంగ్ కౌంట‌ర్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తరువాత, మాజీ స్పీక‌ర్ తమ్మినేని సీతారాం రాజకీయ ప్రయాణంపై వివిధ రకాల ఊహాగానాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) తరపున శ్రీకాకుళం పార్లమెంట్ ...

కూటమి నేతల ఘర్షణ.. జనసేన మహిళా కార్పొరేటర్‌పై టీడీపీ దాడి

కూటమి నేతల ఘర్షణ.. జనసేన మహిళా కార్పొరేటర్‌పై టీడీపీ దాడి

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి నేతల మధ్య విభేదాలు తీవ్రతరం అవుతున్నాయి. ప్రకాశం జిల్లాలో తాజా ఉదంతం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ఒంగోలు నగర 32వ డివిజన్‌ జనసేన మహిళా కార్పోరేటర్‌ కృష్ణలత దంపతులపై ...

ప్రజలపై రూ.15 వేల కోట్లు భారం.. రేపు వైసీపీ నిర‌స‌న‌

ప్రజలపై రూ.15 వేల కోట్లు భారం.. రేపు వైసీపీ నిర‌స‌న‌

కూటమి ప్రభుత్వం ప్రజలపై రూ.15 వేల కోట్ల విద్యుత్ చార్జీల భారాన్ని మోపడాన్ని నిర‌సిస్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు ఈ నెల 27వ తేదీన తలపెట్టిన ర్యాలీలు, వినతిపత్రాల ...

ఏలూరులో జనసేన నేతల రేవ్ పార్టీ.. మ‌హిళ‌ల‌తో అశ్లీల నృత్యాలు

ఏలూరులో జనసేన నేతల రేవ్ పార్టీ.. మ‌హిళ‌ల‌తో అశ్లీల నృత్యాలు

రేవ్ పార్టీ క‌ల్చ‌ర్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లాకు పాకింది. కాంక్రీట్ న‌గ‌రాల క‌ల్చ‌ర్ నేడు ఏపీలోని మారుమూల ప‌ల్లెల‌కు వ‌చ్చి చేరింది. ఏలూరు జిల్లాలో 50 మంది అమ్మాయిలతో జ‌న‌సేన నేత ...

దువ్వాడ శ్రీనివాస్‌కు నోటీసులు.. ఏమైంది?

దువ్వాడ శ్రీనివాస్‌కు నోటీసులు.. ఏమైంది?

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మరోసారి వార్తల్లో నిలిచారు. జనసేన కార్యకర్తల ఫిర్యాదు మేర‌కు టెక్క‌లి పోలీస్ స్టేష‌న్‌లో దువ్వాడ‌పై కేసు న‌మోదు అయ్యింది. ఈ నేపథ్యంలో టెక్కలి పోలీసులు 41ఏ నోటీసులు ...

పిఠాపురంలో జనసేన కుటుంబాల గ్రామ బహిష్కరించిన టీడీపీ

పిఠాపురంలో జనసేన కుటుంబాల గ్రామ బహిష్కరించిన టీడీపీ

కాకినాడ జిల్లా పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గం కొత్తపల్లి మండలంలోని పొన్నాడ శివారు కోనపాపపేటలో జనసేనకు చెందిన నాలుగు కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ...

సోషల్ మీడియా పోస్టులపై సీఎం కీలక నిర్ణయం.. టార్గెట్ వారేనా..?

సోషల్ మీడియా పోస్టులపై సీఎం కీలక నిర్ణయం.. టార్గెట్ వారేనా..?

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులపై తీవ్రంగా స్పందించారు. కొంద‌రు వ్య‌క్తులు రాజకీయ ముసుగులో సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు ఆయన ...

అబ‌ద్ధాలు, మోసాలు, గోబెల్స్ ప్ర‌చారం.. కూట‌మి పాల‌న‌పై జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

అబ‌ద్ధాలు, మోసాలు, గోబెల్స్ ప్ర‌చారం.. కూట‌మి పాల‌న‌పై జ‌గ‌న్ ఫైర్‌

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తాజాగా కూట‌మి ప్ర‌భుత్వ తీరుపై, ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలనపై తీవ్ర విమర్శలు చేశారు. ఇచ్చిన హామీలు అమ‌లు చేయ‌కుండా డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ చేస్తూ ...